జిల్లా-వార్తలు

  • Home
  • ప్రధాన రహదారి అధ్వానం

జిల్లా-వార్తలు

ప్రధాన రహదారి అధ్వానం

May 14,2024 | 23:45

ప్రజాశక్తి -సీలేరు జీకే వీధి మండలం సీలేరు నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో సప్పర్ల పరిధి నూతిబంద నుంచి ఆర్‌వి నగర్‌ మధ్య 12 కిలోమీటర్లు…

ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక పరిశీలన

May 14,2024 | 23:44

ప్రజాశక్తి-రంపచోడవరం రాష్ట్ర మలేరియా శాఖ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ బి.సుబ్రహ్మనేశ్వరి మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిని మంగళవారం సందర్శించి పరిశీలన చేశారు. మలేరియా విభాగంలో స్లయిడ్స్‌ ఎలా…

అకాల వర్షాలతో ఉప్పు పంటకు ముప్పు

May 14,2024 | 23:42

ప్రజాశక్తి-అచ్యుతాపురం అకాల వర్షాలతో ఉప్పు పంటకు ముప్పు ఏర్పడింది. మండుటెండల వల్ల ఉప్పు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుందని భావించిన ఉప్పు రైతులను అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి.…

మధ్యవర్తిత్వచట్టాన్ని వినియోగించుకోవాలి

May 14,2024 | 23:41

 ప్రజాశక్తి-విశాఖపట్నం : మధ్యవర్తిత్వ చట్టాన్ని న్యాయవాదులు వినియోగించుకోవాలని విశాఖ జిల్లా న్యాయాధికార సంస్థ అధ్యక్షులు ఆలపాటి గిరిధర్‌ సూచించారు. విశాఖ జిల్లా న్యాయాధికార సంస్థ ఆధ్వర్యాన మధ్యవర్తిత్వం…

ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ సహకరించారు

May 14,2024 | 23:40

ప్రజాశక్తి-అచ్యుతాపురం ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించారని ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజరు కుమార్‌ అన్నారు. అచ్యుతాపురంలో మంగళవారం ఆయన స్థానిక…

బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ప్రమాణ స్వీకారం

May 14,2024 | 23:38

ప్రజాశక్తి-అనకాపల్లి అనకాపల్లి బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎంజెవిఎన్‌ కుమార్‌ అధ్యక్షతన ఎన్నికల అధికారి ప్రభాకర్‌ నేతృత్వంలో…

మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు

May 14,2024 | 23:37

ప్రజాశక్తి – యంత్రారగం ఆరిలోవ : 12వ వార్డు పెదగదిలి శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఆధ్వర్యాన స్థానికుడు కడుపుకోట్ల అప్పారావు ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని మంగళవారం…

ఎన్‌డిఎ కూటమిదే విజయం

May 14,2024 | 23:37

ప్రజాశక్తి- అనకాపల్లి రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి…

పిఠాపురం కోట దక్కేది ఎవరికో..?

May 14,2024 | 23:25

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి పిఠాపురం నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అందరూ చూపు పిఠాపురం అసెంబ్లీపై ఉంది. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్‌ కళ్యాణ్‌ పోటీ…