జిల్లా-వార్తలు

  • Home
  • శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

జిల్లా-వార్తలు

శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

Mar 28,2024 | 12:34

ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరి నారాయణన్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్…

ఊపొందుకున్న ఎన్నికల ప్రచారం

Mar 28,2024 | 12:23

ప్రజాశక్తి-బూర్జ : ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఎదురుచూసే సాధారణ ఎన్నికలు రానే వచ్చే వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేయడం మొదలెట్టారు. దీనిలో భాగంగానే…

యర్రగుంట్లలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైసిపి నేతలు

Mar 28,2024 | 14:34

 రైతుల సమస్యలపై సిఎం జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిలప్రియ..  ప్రజాశక్తి-నంద్యాల : టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైసిపి నేతలు, పోలీసులు అడ్డుకున్నారు.  మేమంతా సిద్ధం…

లిఖిత్ రాజ్ కు కొవ్వలి అభినందనలు

Mar 28,2024 | 12:00

ప్రజాశక్తి-నరసాపురం : ఇటీవల జరిగిన గెట్ 2024 ఫలితాల్లో 526వ ర్యాంకు సాధించిన పెదసింగు లిఖిత్ రాజ్ కు కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర…

ఫార్మసీ కళాశాలలో స్పోర్ట్స్ మీట్

Mar 28,2024 | 11:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయిన పల్లెలోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో గురువారం కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జి మధు ఆధ్వర్యంలో 2024 స్పోర్ట్స్ మీట్ ను అట్టహాసంగా ప్రారంభించారు. యువతీ…

లారీని ఢీకొన్న కారు – ఒకరి పరిస్థితి విషమం

Mar 28,2024 | 11:40

ప్రజాశక్తి-చిత్తూరు : జిల్లాలోని తవణంపల్లి మండలం కె.పట్నం 140 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కె.పట్నం వద్ద…

నూతన కార్యాలయం ప్రారంభం

Mar 28,2024 | 11:05

ప్రజాశక్తి-తెనాలి : పార్లమెంట్ నియోజకవర్గ తెనాలి కార్యాలయాన్ని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు. స్థానిక కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో తెనాలి…

మాజీ మంత్రి పెద్దింటిని ఓటును అభ్యర్దించిన బేబినాయన

Mar 28,2024 | 11:01

ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర మాజీ అటవీశాఖ మంత్రి పెద్దింటి జగన్మోహనరావును టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బేబినాయన ఓటును అభ్యర్దించారు. స్థానిక 28వ వార్డులో గురువారం ఎన్నికల…

రోడ్డు ప్రమాదంలో వ్య.కా.స కోశాధికారి మృతి

Mar 28,2024 | 15:52

ప్రజాశక్తి-శ్రీసత్యసాయి : శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరువాయి గ్రామానికి చెందిన రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారిగా పని చేస్తున్నాడు. ఇతడు గత…