జిల్లా-వార్తలు

  • Home
  • దుర్గా ఐవిఎఫ్‌ సెంటర్‌ అరుదైన ఘనత

జిల్లా-వార్తలు

దుర్గా ఐవిఎఫ్‌ సెంటర్‌ అరుదైన ఘనత

Mar 18,2024 | 01:03

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఇన్‌విట్రో ఫెర్టిలిటీ(ఐవిఎఫ్‌) ద్వారా సంతాన ఉత్పత్తిలో దుర్గా ఐవిఎఫ్‌ సెంటర్‌ 65 శాతం సక్సెస్‌ రేటు సాధించిందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని…

కార్యకర్తలు సర్దుకుపోవాలి: అన్నా

Mar 18,2024 | 00:59

ప్రజాశక్తి-మార్కాపురం: తర్లుపాడులో ఏర్పాటు చేసిన వైసిపి కార్యకర్తల సమావేశంలో మార్కాపురం ఇన్‌ఛార్జి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ…

వైసిపి ఎస్‌సి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ‘మంచికల’

Mar 18,2024 | 00:56

ప్రజాశక్తి-కొనకనమిట్ల: వైసిపి ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించటం పట్ల కొనకనమిట్ల మండలం గనివెనపాడు గ్రామస్తుడు, వాగుమడుగు మాజీ ఎంపీటీసీ మంచికల చిన్నకోటేశ్వరావు ఆ పార్టీ…

రైతులను నష్టపరుస్తున్న గుర్రపు డెక్క

Mar 18,2024 | 00:55

ప్రజాశక్తి – భట్టిప్రోలు వరదలు వచ్చాయంటే పంట పొలాలు నీట మునుగుతుంటాయి. రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు చేపడుతుంటాయి. కానీ ముంపుకు కారణమైన…

గ్రామీణ వైద్యులకు అండగా ఉంటా

Mar 18,2024 | 00:53

ప్రజాశక్తి-దర్శి: గ్రామీణ వైద్యులకు తమవంతు అండగా ఉంటామని దర్శి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక…

నేటి నుండి పది పరీక్షలుశ్రీ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు శ్రీ పరీక్షలకు హాజరుకానున్న 22,594 మంది విద్యార్థులు

Mar 18,2024 | 00:43

నేటి నుండి పది పరీక్షలుశ్రీ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు శ్రీ పరీక్షలకు హాజరుకానున్న 22,594 మంది విద్యార్థులు ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: సోమవారం నుండి పదో…

అమలులో ఎన్నికల కోడ్‌శ్రీ కొత్త ఓటర్లు 36,083 శ్సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 415శ్రీ వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరం శ్రీ జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌ ఎస్‌ షన్మోహన్‌

Mar 18,2024 | 00:40

అమలులో ఎన్నికల కోడ్‌శ్రీ కొత్త ఓటర్లు 36,083 శ్సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 415శ్రీ వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరం శ్రీ జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌…

చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Mar 18,2024 | 00:37

చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాశక్తి -బంగారుపాళ్యం: చంద్రబాబు హామీలను నమ్మేవారు లేరని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాళ్యం…

పుంగనూరులో పోరు..తొలినాళ్ల నుంచే జోరు..! తొలి విజయం జర్నలిస్టుదే.. మలిదశ ప్రస్థానం తండ్రీతనయులదే.. హ్యాట్రిక్‌ విజయాలతో సాగుతున్న పెద్దిరెడ్డి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు 2024లో విజయం ఎవరిదో?

Mar 18,2024 | 00:34

పుంగనూరులో పోరు..తొలినాళ్ల నుంచే జోరు..! తొలి విజయం జర్నలిస్టుదే.. మలిదశ ప్రస్థానం తండ్రీతనయులదే.. హ్యాట్రిక్‌ విజయాలతో సాగుతున్న పెద్దిరెడ్డి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార, ప్రతిపక్ష…