జిల్లా-వార్తలు

  • Home
  • వైసిపి పాలనలో ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు అన్యాయం

జిల్లా-వార్తలు

వైసిపి పాలనలో ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు అన్యాయం

Jan 6,2024 | 21:41

మాట్లాడుతున్న కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి వైసిపి పాలనలో ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు అన్యాయం ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:గడిచిన నాలుగున్నరేళ్ల వైసిపి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం…

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Jan 6,2024 | 21:39

ఫొటో : వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రజాశక్తి-మర్రిపాడు : మొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్‌, సామాజిక వేత్త, రచయిత, ఉపాధ్యాయురాలు…

పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

Jan 6,2024 | 21:34

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ గ్రామీణ ప్రాంతాలలో సరియైన నిర్వహణ లేక పారిశుధ్యం పడకేసింది. ఎటు చూసినా చెత్త్తా చెదారంతో పల్లెలు కంపుకొడుతున్నాయి. చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రాకపోవడంతో…

ఎస్మాకు భయపడేదేలే..

Jan 6,2024 | 21:48

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

మెరుగైన వైద్య సేవలందించాలి

Jan 6,2024 | 21:30

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సిఎం జగన్‌ ఆశయమని శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి,…

మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం

Jan 6,2024 | 21:28

కార్మికులను బలవంతంగా బయటకు నెట్టిన పోలీసులుసిఐటియు నాయకులు అరెస్టు, విడుదలప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 11వ రోజు శనివారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి…

కంచే చేను మేసిందట!

Jan 6,2024 | 21:22

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  వెనుకటి ఓ రైతు తన పొలంలో వేసిన కంచే… చేను మేసేసిందట. అచ్చంగా అలాగే ఉంది విజయనగరం, పార్వతీపురం మన్యం…

10న చంద్రబాబు బహిరంగ సభ

Jan 6,2024 | 21:19

ప్రజాశక్తి-బొబ్బిలి  :  టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 10న బొబ్బిలి రానున్నారు. రాజా కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్న…

క్రీడలకు ప్రాధాన్యత : కోలగట్ల

Jan 6,2024 | 21:19

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  క్రీడాకారులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. రూ.28లక్షలతో అభివృద్ధి చేసిన ఇండోర్‌ స్టేడియంను…