జిల్లా-వార్తలు

  • Home
  • మండల పరిషత్‌ గదిని ఖాళీ చేయాలి

జిల్లా-వార్తలు

మండల పరిషత్‌ గదిని ఖాళీ చేయాలి

Apr 16,2024 | 21:13

రాజేష్‌కు నోటీస్‌ అందజేస్తున్న ఎంపిడిఒ అల్లాబకష్‌ ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయానికి సంబంధించిన కాంప్లెక్స్‌లోని ఓ గదిలో అక్రమంగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్న రాజేష్‌, ప్రతాప్‌రెడ్డికి…

ఘణనీయంగా తగ్గిన వేరుశనగ సాగు

Apr 16,2024 | 21:11

ప్రజాశక్తి – చాపాడు మండల పరిధిలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ సాగు ఘణనీయంగా తగ్గింది. రైతులు గతంలో వేసవిలో అధికంగా వేరుశనగ సాగు…

వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు

Apr 16,2024 | 21:08

ప్రజాశక్తి-వీరబల్లి మండలంలోని వంగిమల్ల గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు వీరబల్లి సొసైటీ ప్రెసిడెంట్‌ కల్లూరు రామ్మోహన్‌రెడ్డితో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు రాజంపేట అసెంబ్లీ టిడిపి ఎమ్మెల్యే…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : జొన్న శివశంకరరావు

Apr 16,2024 | 17:02

ప్రజాశక్తి -తాడేపల్లి రూరల్‌ :స్థానిక ప్రజా సమస్యలు, పేదల సమస్యల పరిష్కారానికై సిపిఎం కె ఓటు వేయాలని, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు…

వైసిపి అవినీతి, అక్రమాలతో రాష్ట్రం సర్వనాశనం

Apr 16,2024 | 16:30

మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌, మల్లెల రాజశేఖర్‌ తదితరులు వైసిపి అవినీతి, అక్రమాలతో రాష్ట్రం సర్వనాశనం – సానుభూతి కోసం గులకరాయి డ్రామా : టిడిపి…

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

Apr 16,2024 | 16:29

ముచ్చుమర్రిలో పోలీస్‌ కవాతు నిర్వహిస్తున్న ఎస్పి రఘువీరారెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు – జిల్లా కలెక్టర్‌ శ్రీనివాసులు, ఎస్‌సి రఘువీర్‌ రెడ్డి – బ్రాహ్మణకొట్కూరు,…

వేట నిషేధ సమయంలో భ్రుతి 30వేలు ఇవ్వాలి-మోకా చిన శ్రీనివాస్‌

Apr 16,2024 | 16:20

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):వేటనిషేద సమయంలో సముద్ర వేట మత్స్యకారులకు భ్రుతి 30 వేలు ఇవ్వాలని నియోజకవర్గ వర్గ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మోకా చిన శ్రీనివాస్‌ అన్నారు.…

ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో ఎస్‌ ఎస్‌ శర్మ

Apr 16,2024 | 15:45

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం:ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు శాతం పెంచాలని తాడేపల్లిగూడెం ఎలక్షన్‌ నోడల్‌ అధికారి , ఎంపీడీవో ఎస్‌ ఎస్‌ శర్మ అన్నారు.…

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు : ఎంపిపి టి.లక్షుమయ్య

Apr 16,2024 | 14:44

ప్రజాశక్తి – చాపాడు (కడప) : గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడగానే వెంటనే పరిష్కరించాలని ఎంపిపి టి.లక్షుమయ్య సూచించారు. మంగళవారం స్థానిక ఎంపిడిఓ సభా భవనంలో మండల…