జిల్లా-వార్తలు

  • Home
  • ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం చట్ట విరుద్ధం కాదా.?

జిల్లా-వార్తలు

ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం చట్ట విరుద్ధం కాదా.?

Mar 23,2024 | 20:40

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఎటువంటి నోటీసులూ లేకుండా మిమ్స్‌ యాజమాన్యం ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం చట్ట విరుద్ధం కాదా అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి…

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

Mar 23,2024 | 20:40

సాలూరు: రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికే టిడిపి, జనసేన బిజెపితో పొత్తు పెట్టుకున్నాయని డిప్యూటీ సిఎం రాజన్నదొర విమర్శించారు. మండలంలోని శివరాంపురంలో ఎన్నికల ప్రచారానికి శనివారం ఆయన శ్రీకారం…

గిరిజన రైతులకు న్యాయం చేయాలి

Mar 23,2024 | 20:39

ప్రజాశక్తి- వేపాడ : కెజిపూడి గిరిజన రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు చల్లా జగన్‌ డిమాండ్‌ చేశారు. కొండగంగుపూడి పంచాయతీ పరిధిలో ఉన్న…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Mar 23,2024 | 20:38

ప్రజాశక్తి- మెంటాడ : ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారులు పక్కాగా అమలు చేయాలని ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటామని సాలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, పార్వతీపురం ఐటిడిఎ…

భగత్‌సింగ్‌ ఆలోచనలను చంపుతున్న పాలకులు

Mar 23,2024 | 20:37

పార్వతీపురంరూరల్‌ :బ్రిటీష్‌ ప్రభుత్వం భగత్‌సింగ్‌ను చంపినట్టుగానే ఈనాటి ప్రభుత్వాలు ఆయన ఆలోచనలను చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తుండడం దేశ దౌర్భాగ్యమని ప్రముఖ కవి, రచయిత గంటేడ గౌరినాయుడు…

రూట్‌ మ్యాప్‌ తయారు చేసుకోవాలి

Mar 23,2024 | 20:35

సీతంపేట : నియోజకవర్గంలోని పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని పాలకొండ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి కల్పనా కుమారి అన్నారు. శనివారం సెక్టార్‌, రూట్‌ అధికారులతో…

అందరినోటా ఎన్నికల మాట

Mar 23,2024 | 20:34

విజయనగరం ప్రతినిధి : ఎన్నికలు దగ్గరపడ్డారు… నోటిఫికేషన్‌ వచ్చి కూడా దాదాపు వారం రోజులు గడించింది. వైసిపి గత శనివారమే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది.…

ఆంధ్రా -ఒడిస్సా సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఉండాలి

Mar 23,2024 | 20:32

కురుపాం : రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ల వద్ద నిరంతరం పటిష్ట భద్రత నిఘా ఉండాలని…

ప్రచార భారం భరించడమెలా?

Mar 23,2024 | 20:31

సాలూరు : సాధారణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ నిర్వహణకు రెండు నెలలు గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్‌ విడుదల కాగానే ఎన్నికల…