జిల్లా-వార్తలు

  • Home
  • నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్‌

జిల్లా-వార్తలు

నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్‌

Mar 6,2024 | 00:06

నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్‌ ప్రజాశక్తి- తిరుపతిటౌన్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై ఓటరు నమోదు…

ఉపాధి పనులను పరిశీలిస్తున్న పిడి

Mar 6,2024 | 00:06

ప్రజాశక్తి – సంతమాగులూరు ప్రతి పంచాయితీలో వంద వందమందికి తగ్గకుండా ఉపాధి హామీ పనులు చేపట్టాలని డ్వామా పీడీ బి అర్జునరావు అధికారులను ఆదేశించారు. మండలంలోని వెల్లలచెరువు…

కారులో తరలిస్తున్న రూ. కోటి స్వాధీనంపత్రాలు పరిశీలన అనంతరం అప్పగింత

Mar 6,2024 | 00:04

కారులో తరలిస్తున్న రూ. కోటి స్వాధీనంపత్రాలు పరిశీలన అనంతరం అప్పగింతప్రజాశక్తి- రామచంద్రాపురం (చంద్రగిరి): సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యాపారస్తులు, శుభకార్యాలకు ప్రజలు నగదు, ఇతర విలువైన…

దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కే : మద్దిశెట్టి

Mar 6,2024 | 00:03

ప్రజాశక్తి-టంగుటూరు దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కు మాత్రమేని పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ మద్దిశెట్టి శ్రీధర్‌ తెలిపారు. స్థానిక పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం…

మండలాభివృద్ధికి కృషి : బూచేపల్లి

Mar 6,2024 | 00:01

ప్రజాశక్తి-దర్శి : అధికారులు, ప్రజా ప్రతి నిధులు సమ న్వయంతో మండలా భివృద్ధికి కృషి చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండల సర్వసభ్య…

కెవిపాలెం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి : సిపిఎం

Mar 6,2024 | 00:00

ప్రజాశక్తి-చీమకుర్తి : కెవిపాలెం రోడ్డుకు మరమ్మతులు చేపట్టి తారురోడ్డుగా నిర్మించాలని, శిథిలావస్థకు చేరిన కెవిపాలెం బ్రిడ్జిని వెంటనే పున:నిర్మించాలని సిపిఎం కమిటీ డిమాండ్‌ చేసింది సిపిఎం మండల…

పేదల సంక్షేమే థ్యేయం : బూచేపల్లి

Mar 5,2024 | 23:59

ప్రజాశక్తి – దర్శి : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి…

హామీల అమలు కోసం రాజీలేని పోరాటం : సిఐటియు

Mar 5,2024 | 23:57

ప్రజాక్తి – కనిగిరి : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి…

సిద్ధం సభను జయప్రదం చేయాలి : దద్దాల

Mar 5,2024 | 23:56

ప్రజాశక్తి-వెలిగండ్ల : బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఈనెల 10న నిర్వహిస్తున్న వైసిపి సిద్ధం సభను జయప్రదం చేయాలని వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ దద్దాల నారాయణయాదవ్‌…