జిల్లా-వార్తలు

  • Home
  • పలుచోట్ల నూతన భవనాలు ప్రారంభం

జిల్లా-వార్తలు

పలుచోట్ల నూతన భవనాలు ప్రారంభం

Mar 15,2024 | 21:06

 ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని మండ, దేవనాపురం, పెదరామ గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్‌ సెంటర్లను స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి శుక్రవారం ప్రారంభించారు.…

పకడ్బందీగా ‘పది’ పరీక్షలు : డిఇఒ

Mar 15,2024 | 21:06

ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యా శాఖ అధికారి యు.శివ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం…

అవగాహనతో వినియోగదారుల విజయం

Mar 15,2024 | 21:04

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : వినియోగదారుల చట్టంపై అవగాహనతో వారికి విజయం లభిస్తుందని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌.శివప్రసాద్‌ అన్నారు. స్థానిక లయిన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం…

29 బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఏర్పాటు

Mar 15,2024 | 21:02

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ :  జిల్లాలో 29 బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని బిఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ (శ్రీకాకుళం) జి.ఆడమ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక…

గ్యాస్‌, పెట్రోల్‌ అమ్మకాలు పెంచండి : జిసిసి డిఎం

Mar 15,2024 | 21:01

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : స్థానిక గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాస్‌ గోదాము, పెట్రోల్‌ బంక్‌ల్లో సిబ్బంది సమయపాలన పాటించి అమ్మకాలు పెంచాలని, ప్రజలతో…

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

Mar 15,2024 | 20:58

ప్రజాశక్తి-సాలూరు :  ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రిటర్నింగు అధికారి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్‌ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం స్థానిక…

స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాల తనిఖీ

Mar 15,2024 | 20:57

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : సాధారణ ఎన్నికలకు ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌, ఎస్‌పి…

పాత కాపులా? కొత్త ముఖాలా?

Mar 15,2024 | 20:54

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులుగా పోటీ చేసే వారి తుది జాబితా శుక్రవారం ప్రకటించనున్నారు. సిఎం జగన్‌ మోహన్‌ ఇడుపులపాయలో వైఎస్సార్‌…

సంగమేశ్వర ఆలయాభివృద్ధికి కృషి

Mar 15,2024 | 20:52

ప్రజాశక్తి-వంగర : సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్‌ అన్నారు. మండలంలోని సంగాంలో సంగమేశ్వర స్వామి…