జిల్లా-వార్తలు

  • Home
  • 15లక్షలు పలికిన ఎద్దు 

జిల్లా-వార్తలు

15లక్షలు పలికిన ఎద్దు 

May 25,2024 | 14:32

ప్రజాశక్తి – గోనెగండ్ల : ఎద్దులంటే సామాన్యంగా 10,20,50 వేల వరకు ధర పలికిన ఎద్దులను మనం చూసి ఉంటాం. కానీ ఆ ఎద్దు ఏకంగా 15…

వృద్ధులకు భోజన, వస్త్ర, ఫలదానం 

May 25,2024 | 14:23

ప్రజాశక్తి-విజయనగరం కోట : వయోవృద్ధులకు భోజన వస్త్ర ఫలదానాన్ని భగ్గం బాల నాగేశ్వరరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగేశ్వరరావు సతీమణి పార్వతి కుటుంబ సభ్యులు వితరణ చేయడం…

సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ 

May 25,2024 | 14:21

ప్రజాశక్తి-ఆత్మకూరు :  జిల్లా ఎస్పీ గౌతమీ శాలి, ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన P. సిద్దరాంపురం, ఆత్మకూరు , గొరిదిండ్ల, ముట్టాలలో పోలీసులు…

12వ రోజు వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం

May 25,2024 | 14:16

ప్రజాశక్తి-పెరవలి మండలం( తూర్పుగోదావరి జిల్లా) : ముక్కామల శాఖాగ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ కార్యక్రమం 12వ రోజు శనివారం ఉదయం 8 గంటల నుండి 11-30 వరకు…

యథేచ్ఛగా బెల్ట్ షాపులు

May 25,2024 | 13:03

పట్టించుకోని ఎక్స్చేంజ్ పోలీసులు ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో యథేచ్ఛగాబెల్ట్ షాపులు మద్యం విక్రయాలు జరుగుతున్న బెల్ట్ షాప్ యజమానులు తెల్లవారుజామున 4 గంటల నుంచి…

జర్నలిస్ట్ కుటుంబానికి అండగా 

May 25,2024 | 12:52

ప్రజాశక్తి-చింతలపూడి : ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏలూరు టైమ్స్ సీనియర్ జర్నలిస్ట్ అశోకవర్ధన్ మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా…

నేల ఒరిగిన అరటి పంట 

May 25,2024 | 12:12

పరిశీలించిన సిపిఎం నాయకులు ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో శుక్రవారం రాత్రి గాలివానకు పుట్లూరుమండల వ్యాప్తంగా అరటిపంట పూర్తిగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా ఓబులాపురం కడపకల్లు సంజీవపురం చెర్లోపల్లి…

జూన్ 6 వరకు ఎన్నికల కోడ్

May 25,2024 | 12:04

కౌంటింగ్ రోజు శాంతియుత వాతావరణానికి సహకరించాలి   ఆర్డీవో సుధా సాగర్ ప్రజాశక్తి-రామచంద్రపురం : సార్వత్రక ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలువడనున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల…

ఎగసిపడుతున్న అలలు

May 25,2024 | 11:52

భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి సముద్రపు…