జిల్లా-వార్తలు

  • Home
  • స్విమ్మింగ్‌లో దరహాస్‌కు బంగారు పతకాలు

జిల్లా-వార్తలు

స్విమ్మింగ్‌లో దరహాస్‌కు బంగారు పతకాలు

Dec 13,2023 | 22:45

మాస్టర్‌ దరహాస్‌ను అభినందిస్తున్న హారికా ప్రసాద్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం తిరుపతిలో గత నెల 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సిమ్మింగ్‌ స్కూల్‌ గేమ్స్‌…

సిటిఆర్‌ఐ ప్లాటినం ఉత్సవాలు ప్రారంభం

Dec 13,2023 | 22:45

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్‌ఐ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన ప్రతిష్టాత్మక సిటిఆర్‌ఐ స్థాపించి 75…

కదిరిలో వైసిపికి భారీషాక్‌

Dec 13,2023 | 22:44

విజయవాడకు బయలు దేరిన నాయకులు                   కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీషాక్‌ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు మండల స్థాయి నాయకులు, మాజీ…

తేలుతున్న పంట నష్టం

Dec 13,2023 | 22:44

ప్రజాశక్తి – యంత్రాంగం తుపాన్‌ ప్రభావం మిగిల్చిన పంట నష్టం లెక్కలు తేలుతున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలోని వివిధ మండలాల్లో అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయి…

లెక్చరర్లకు యునెస్కో శిక్షణ ప్రారంభం

Dec 14,2023 | 11:03

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంరాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అకాడమీలో ప్రభుత్వ కళాశాల లెక్చరర్లకు బుధవారం యునెస్కో శిక్షణ ప్రారంభించారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ అకాడమీలో ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌…

టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి

Dec 13,2023 | 22:43

కవిటి : పోస్టర్‌ను అందజేస్తున్న నాయకులు కవిటి: టిడిపిలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బెందాళం రమేష్‌ అన్నారు. కవిటి బెహరా వీధిలో బుధవారం టిడిపి,…

ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి చర్యలు

Dec 13,2023 | 22:43

 తహశీల్దార్‌తో మాట్లాడుతున్న నాయకులు                    గోరంట్ల : మండలంలోని పాలసముద్రం గ్రామానికి చెందిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి అలాగే అనుభవంలో ఉన్న వారికి పొజిషన్‌…

పలుచోట్ల పంట నష్టాల పరిశీలన

Dec 13,2023 | 22:42

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి, జనసేన పార్టీల ఆధ్వర్యాన నష్టపోయిన పంట చేలను పలు ప్రాంతాల్లో బుధవారరం పరిశీలించారు.  పెరవలి మండలంలోని ముక్కామలలో బుధవారం తెలుగుదేశం పార్టీ బృందం మాజీ…

సెలవుపై అనంత కమిషనర్‌

Dec 13,2023 | 22:42

అనంతపురం కార్పొరేషన్‌        అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ భాగ్యలక్ష్మి నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఈ మేరకు మున్సిపల్‌…