జిల్లా-వార్తలు

  • Home
  • రక్తదానానికి ముందుకు రావాలి

జిల్లా-వార్తలు

రక్తదానానికి ముందుకు రావాలి

Dec 5,2023 | 21:02

రక్తదాతలకు ప్రశంసాపత్రాలను అందజేస్తున్న జెసి నవీన్‌ జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ పిలుపు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు రక్తం ఎంతో అవసరమని…

దళారులను నమ్మొద్దు

Dec 5,2023 | 21:01

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం ప్రతి గింజా ప్రభుత్వం కొంటుంది శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి – బూర్జ రైతులు పండించిన ప్రతి…

తప్పిన ముప్పుతీరం

Dec 5,2023 | 20:59

నందిగాం : కోటిపల్లిలో పొలంలో తడిచిన వరి ఓవులు దాటిన ‘మిచౌంగ్‌’ జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఊపిరిపీల్చుకున్న అధికారులు అల్లకల్లోలంగా మారిన సముద్రం…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జెసి

Dec 5,2023 | 20:40

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని గంగాపురం ఆర్‌బికెలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, తహశీల్దార్‌ శివన్నారాయణతో కలిసి పరిశీలించారు. ఈ…

రెండు చోట్ల ఓట్లు ఉన్నవాటిని తొలగిస్తాం : పిఒ

Dec 5,2023 | 20:38

ప్రజాశక్తి – సీతంపేట : రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు చర్యలు తీసుకొంటామని పిఒ కల్పనాకుమారి అన్నారు. మంగళవారం అన్ని…

రైతుల్లో అలజడి

Dec 5,2023 | 20:37

ప్రజాశక్తి – సాలూరు : మిచౌంగ్‌ తుపాను కారణంగా పట్టణం, మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. సోమవారం…

పూర్తి స్థాయి ఓటర్ల జాబితా ఇవ్వాలి

Dec 5,2023 | 20:25

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : పూర్తి స్థాయి ఓటర్ల జాబితా ఇవ్వాలని నియోజక వర్గం టిడిపి పోల్‌ మేనేజ్‌మెంట్‌ కో ఆర్డి నెటర్‌ సువ్వాడ రవి శేఖర్‌…

సేంద్రీయ ఎరువులతో నేల సారవంతం

Dec 5,2023 | 20:24

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సేంద్రీయ ఎరువులు వినియోగించడం ద్వారా నేల సారవంతమవుతోందని భూసార పరీక్షా కేంద్రం సహయ సంచాలకులు బి. భానులత చెప్పారు. మంగళవారం సీతారాముని…

సంపూర్ణ హక్కులతో పట్టాలు పంపిణీ

Dec 5,2023 | 20:23

 ప్రజాశక్తి – పూసపాటిరేగ : అసైన్డ్‌ భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించిదీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ భూహక్కు…