జిల్లా-వార్తలు

  • Home
  • చీరాల రైల్వే స్టేషన్‌లో నగదు స్వాధీనం

జిల్లా-వార్తలు

చీరాల రైల్వే స్టేషన్‌లో నగదు స్వాధీనం

Jan 24,2024 | 00:54

ప్రజాశక్తి-చీరాల: హైదరాబాదు నుంచి కొట్టాయం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో సోమవారం రాత్రి చీరాల రైల్వే స్టేషన్‌లో దిగిన హమీద్‌ అనే ప్రయాణికుడి వద్ద నుంచి రూ.10.71…

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు: న్యాయమూర్తి

Jan 24,2024 | 00:52

ప్రజాశక్తి-చీరాల: ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించరాదని చీరాల కోర్టు సివిల్‌ జడ్జి ఎం సుధ అన్నారు. సోమవారం రమేష్‌ డయాగస్టిక్స్‌ వారి ఆధ్వర్యంలో చీరాల కోర్టులో ఉచిత…

రేషన్‌ నూరు శాతం పంపిణీ చేయాలి:డిఎస్‌ఒ విలియమ్స్‌

Jan 24,2024 | 00:48

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ప్రతి కార్డుదారునికి రేషన్‌ అందేలా, నూరు శాతం పంపిణీ జరిగేలా ఎండియూలు కృషి చేయాలని బాపట్ల జిల్లా డిఎస్‌ఓ విలియమ్స్‌ ఆదేశించారు. మంగళవారం చెరుకుపల్లి మండల…

అంగన్వాడీల సమస్యలపై సానుకూలంగా స్పందించండి

Jan 24,2024 | 00:48

పీడీని కోరిన యూనియన్‌ నాయకులు  పల్నాడు: జిల్లా అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌…

డిఆర్‌డిఎ ఉద్యోగుల సమ్మె బాట

Jan 24,2024 | 00:46

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లా డిఆర్‌డిఎ జేఏసి ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి దిగుతున్నట్లు జిల్లా జేఏసీ చైర్మన్‌ తాళ్లూరి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సమ్మె…

నీటి మోటార్ల కోసం సోలార్‌ ప్లాంటు

Jan 24,2024 | 00:45

ప్రజాశక్తి – గుంటూరు : సౌర విద్యుత్‌ వినియోగం ద్వారా పర్యావరణ హితంతో పాటు, ఖర్చులూ తగ్గించుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని నగర కమిషనర్‌ కీర్తి…

సమ్మె శిబిరాల వద్ద విజయోత్సవాలు

Jan 24,2024 | 00:43

తాడేపల్లి శిబిరం వద్ద టపాసులు కాలుస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-తాడేపల్లి : చావనైనా చస్తాంగానీ ఉద్యమ జెండాను వదలబోమని అంగన్‌వాడీలు ఉద్ఘాటించారు. అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో…

బాలికల్లో హిమోగ్లోబిన్‌ శాతం పెంపునకు కృషి

Jan 24,2024 | 00:43

మాసోత్సవాల వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, తదితరులు పల్నాడు జిల్లా:  జిల్లాలో బాలికల్లో హిమోగ్లోబిన్‌ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి…