జిల్లా-వార్తలు

  • Home
  • జగన్‌ ఉత్తరాంధ్రకు చేసిందేంటి ?

జిల్లా-వార్తలు

జగన్‌ ఉత్తరాంధ్రకు చేసిందేంటి ?

May 17,2024 | 23:06

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : సిఎం జగన్‌ ఉత్తరాంధ్రకు ఈ ఐదేళ్లలో చేసిందేమిటో చెప్పగలరా ? అని టిడిపి…

శారీరక వ్యాయామం అవసరం

May 17,2024 | 23:03

ర్యాలీని ప్రారంభిస్తున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ప్రస్తుత జీవనశైలిలో శారీరక వ్యాయామం…

నిరంతరం అప్రమత్తం

May 17,2024 | 23:01

స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలిస్తున్న మనజీర్‌ జిలానీ సమూన్‌ కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ స్ట్రాంగ్‌రూమ్‌లు తనిఖీ ప్రజాశక్తి – ఎచ్చెర్ల సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఇవిఎంలు భద్రపరిచిన…

రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యాన యోగా కేంద్రం

May 17,2024 | 22:38

ప్రజాశక్తి-కాకినాడ నగర పరిధిలో వివేకానంద పార్క్‌ ప్రాంగణంలోని రెడ్‌ క్రాస్‌ యోగా కేంద్రంలో మే 1న ప్రారంభించిన పిల్లల వేసవి యోగా శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి…

రక్తపోటు నియంత్రణపై అవగాహనా ర్యాలీలు

May 17,2024 | 22:36

ఎ.వేమవరం గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజాశక్తి-యంత్రాంగం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలో పలుచోట్ల అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్బంగా…

వివిధ విభాగాలపై ట్రైనీ కలెక్టర్‌ సమీక్ష

May 17,2024 | 22:35

ప్రజాశక్తి-కాకినాడ ట్రైనీ కలెక్టర్‌ హెచ్‌ఎస్‌.భావన శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని వివిధ విభాగాధిపతులతో సమావేశమయ్యారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ జె.వెంకటరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. శాఖల…

ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట భద్రత

May 17,2024 | 22:34

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మరియు ఎస్‌పి ప్రజాశక్తి-కాట్రేనికోన సాధారణ ఎన్నికలకు సంబంధించి జూన్‌ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను…

బాధితులకు అండగా ఉంటాం

May 17,2024 | 22:33

ప్రజాశక్తి-దర్శిసార్వత్రిక ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని బొట్లపాలెంలో వైసిపి కార్యకర్తల దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి మాజీ…

వేసవి శిక్షణా తరగతుల ముగింపు

May 17,2024 | 22:32

ప్రజాశక్తి-పిఠాపురం సహదయ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సూర్యరాయ గ్రంథాలయంలో రెండు వారాలుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు సభకు చక్రధర్‌…