జిల్లా-వార్తలు

  • Home
  • రూ.13.8 కోట్లతో హైలెవ్‌ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ

జిల్లా-వార్తలు

రూ.13.8 కోట్లతో హైలెవ్‌ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ

Jan 17,2024 | 20:40

ప్రజాశక్తి-వీరబల్లి మండలంలోని గడికోట పంచాయతీలోని పెద్దూరు వద్ద మాండవ్య నదిపై రూ.13.8 కోట్లతో హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి బుధవారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌…

చంద్రబాబు సభను జయప్రదం చేయండి : ‘నల్లారి’

Jan 17,2024 | 20:37

ప్రజాశక్తి-పీలేరు ఈ నెల 24న పీలేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న రా.. కదిలిరా… కార్యక్రమాన్ని గ్రామాల వారీగా…

మామిడి తోటమామిడి పూత ఆలస్యం..

Jan 17,2024 | 20:01

మామిడి తోటమామిడి పూత ఆలస్యం.. ప్రజాశక్తి-ఉలవపాడు ఉలవపాడు పరిధిలోని మామిడి తోటల్లో పూత ఆలస్యంగా పూస్తోంది. ఈ ఏడాది మామిడి పూతలు ముందే పూస్తున్నాయని రైతులు అనుకునేసరికి…

సామాజిక సమతా సంకల్పం

Jan 17,2024 | 19:59

సమావేశంలో పాల్గొన్న నాయకులు సామాజిక సమతా సంకల్పం ప్రజాశక్తి-కందుకూరు సామాజిక సమతా సంకల్పం సభకు కందుకూరు మున్సిపాలిటీ సచివాలయం నుంచి హాజరయ్యే వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు…

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి

Jan 17,2024 | 19:56

మాట్లాడుతున్న వైసిపి నాయకులు అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి ప్రజాశక్తి-కందుకూరు విజయవాడలో ఈనెల 19న సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా జరిగే అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ,…

ఓటరు తుది జాబితా ప్రచురణకు ముందస్తు చర్యలు

Jan 17,2024 | 19:33

మాట్లాడుతున్న పోలా భాస్కర్‌ ఓటరు తుది జాబితా ప్రచురణకు ముందస్తు చర్యలు ప్రజాశక్తి-నెల్లూరుఈనెల 22న ఓటరు తుది జాబితా ప్రచురణ చేయడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని…

‘మెడికవర్‌’లో బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌’ చికిత్సలు

Jan 17,2024 | 19:32

మాట్లాడుతున్న బిందురెడ్డి ‘మెడికవర్‌’లో బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌’ చికిత్సలు ప్రజాశక్తి-నెల్లూరు మహానగరాలలో మాత్రమే ఉండే బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ వైద్య చికిత్సలు నగరంలోని మెడికవర్‌…

37వ రోజు కొనసాగిన నిరవధిక దీక్షలు

Jan 17,2024 | 19:05

దీక్షలు చేస్తున్న అంగన్‌వాడీలు 37వ రోజు కొనసాగిన నిరవధిక దీక్షలు ప్రజాశక్తి-నెల్లూరుఅంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు సీనియర్‌…

బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయండి : కమిషనర్ నాగ నరసింహారావు

Jan 17,2024 | 16:45

ప్రజాశక్తి-కాకినాడ : రానున్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు.…