జిల్లా-వార్తలు

  • Home
  • రిజిస్ట్రార్‌ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం

జిల్లా-వార్తలు

రిజిస్ట్రార్‌ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం

Dec 27,2023 | 22:15

ప్రజాశక్తి- కుప్పం: పట్టణంలోని రిజిస్ట్రారు కార్యాలయంలో శాంతిపురం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రత్నమ్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా కలవరం రేపింది. ఈ…

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Dec 27,2023 | 22:14

రూ.30 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాత్రి వేళల్లో ఇళ్లు, బ్యాంకులల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌…

టిటిడి ఇళ్ల ప్రొసీడింగ్స్‌పై జగన్‌ బొమ్మ దేనికి : సిఐటియు

Dec 27,2023 | 22:13

టిటిడి ఇళ్ల ప్రొసీడింగ్స్‌పై జగన్‌ బొమ్మ దేనికి : సిఐటియుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్‌పై ఒకవైపున టిటిడి…

అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు

Dec 27,2023 | 22:13

6లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రెడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులలో అర్హులందరికీ ఇంటిపట్టాలు మంజూరు చేయడం…

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Dec 27,2023 | 22:11

ప్రజాశక్తి- కుప్పం: కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నట్టు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌…

25 వేల పోస్టుల భర్తీ ఎప్పుడు? : డివైఎఫ్‌ఐ

Dec 27,2023 | 22:10

25 వేల పోస్టుల భర్తీ ఎప్పుడు? : డివైఎఫ్‌ఐప్రజాశక్తి -తిరుపతి టౌన్‌డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని యువజన సంఘాలు డిమాండ్‌చేశాయి. 25 వేల టీచర్‌ పోస్టులు…

సత్తా చాటిన చిత్తూరు కుర్రోడు

Dec 27,2023 | 22:10

ప్రజాశక్తి- ఎస్‌ఆర్‌ పురం దివ్యాంగుల ఇంటర్నేషనల్‌ టి20 క్రికెట్‌ సిరీస్‌లో నేపాల్‌ దేశంపై భారత్‌ ఘన విజయం సాధించింది. దివ్యాంగుల క్రికెట్‌ పోటీలలో చిత్తూరు కుర్రోడు ఎస్‌ఆర్‌…

8వ రోజూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె

Dec 27,2023 | 22:08

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగుల చేపట్టిన సమ్మె బుధవారానికి 8వ రోజుకు చేరుకుంది. జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న…

3న కలెక్టరేట్‌ ముట్టడి

Dec 27,2023 | 22:07

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ ఎన్నికల ముందు అంగన్వాడీల జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చి ఐదేళ్ళు గడిచిపోయింది.. నేడు జీతాలు పెంచమంటే పెడచెవిన పెడుతున్నారు.. మీరైనా…