జిల్లా-వార్తలు

  • Home
  • అభివృద్ధికి ప్రాధాన్యం

జిల్లా-వార్తలు

అభివృద్ధికి ప్రాధాన్యం

Feb 4,2024 | 22:23

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ప్రసాదరావు రవెన్యూ మంత్రి ధర్మాన ప్రజాశక్తి – గార రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ పలు పనులు చేపడుతోందని…

సంతలో డబ్బు ఇస్తేనే అమ్మకాలు

Feb 4,2024 | 22:23

ప్రజాశక్తి – అద్దంకి పట్టణంలోని రాంనగర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో గత పదేళ్లుగా అన్నగారి సంతలో రైతులు పండించిన పంటలను దళారీ వ్యవస్థకు స్వస్తి చెప్పి నేరుగా…

గుర్తు తెలియ వాహనం డీ కొని వ్యక్తి మృతి

Feb 4,2024 | 22:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని గొరిగిపూడి గ్రామం వద్ద కరకట్టపై ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన ఘటన ఆదివారం…

రేపు రాష్ట్రస్థాయి సైన్స్‌ కళాజాతా

Feb 4,2024 | 22:21

కళాజాతా పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జెవివి నాయకులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈనెల ఆరో తేదీన నగరంలోని ఎన్‌టిఆర్‌ మున్సిపల్‌…

కార్మిక, రైతాంగ సమ్మెను జయప్రదం చేయాలి

Feb 4,2024 | 22:20

ప్రజాశక్తి – రేపల్లె కార్మిక, రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 16న గ్రామీణ ప్రాంత సమ్మెలో అంగన్‌వాడీలంతా పాల్గొని జయప్రదంచేయాలని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె…

లక్ష్యం చేరుకునేనా..?

Feb 4,2024 | 22:18

బూర్జ మండలం పనుకుపర్త, కిల్లంతరి గ్రామాల మధ్య పొలాల్లో ధాన్యం కుప్పలు ఇప్పటివరకు 4.13 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు అపరాల సాగుతో పలు మండలాల్లో జరగని…

ఏడాదికాలంగా జీతాలు లేవు : ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ఆవేదన

Feb 4,2024 | 22:18

ప్రజాశక్తి – భట్టిప్రోలు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతిలో లభించే ఆకులు, అలములతో కషాయాలు తయారు చేసుకుని వ్యవసాయానికి వినియోగిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు…

జనసేన, టిడిపితోనే రాష్ట్ర అభివృద్ది : జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

Feb 4,2024 | 22:16

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ అన్ని వర్గాల సంక్షేమం జనసేన, టిడిపితోనే సాధ్యపడుతుందని, వైసిపి పాలనలో అందరికి ఆర్ధిక బారాలు పెరిగాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

అభివృద్ధి పనులు అడుగడుగునా డొల్ల

Feb 4,2024 | 22:14

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంనగరంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో అడుగడుగునా డొల్లతనం బయట పడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆరోపించారు. స్థానిక పుష్కరాల రేవు…