జిల్లా-వార్తలు

  • Home
  • గుంటూరు ఛానల్‌ను ఆధునీకరిస్తాం

జిల్లా-వార్తలు

గుంటూరు ఛానల్‌ను ఆధునీకరిస్తాం

Dec 9,2023 | 23:46

మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/పెదనందిపాడు : నల్లమడ డ్రెయిను, గుంటూరు ఛానల్‌ను ఆధునీకరించి ముంపు నుంచి కాపాడతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ…

గుండెపోటుతో వాలంటీర్‌ మృతి

Dec 9,2023 | 23:46

గుండెపోటుతో వాలంటీర్‌ మృతిప్రజాశక్తి- కేవిబి పురంమండలంలోని సదాశివపురం గ్రామ పంచాయతీకి చెందిన వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన వాలంటీర్‌ బత్తల రవి కుమార్‌(32) శనివారం హఠాత్తుగా గుండె పోటు…

తప్పుల్లేని ఓటర్ల జాబితా లక్ష్యం

Dec 9,2023 | 23:45

మాట్లాడుతున్న శ్రీధర్‌ ప్రజాశక్తి-గుంటూరు : ఓటర్ల జాబితాలో అర్హులందరినీ నమోదు చేయటంతోపాటు, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, మల్టీపుల్‌ ఎంట్రీ ఉన్న వారి ఓట్లను తొలగించి స్వచ్ఛీకరించిన…

రైతులను ఆదుకోవాలి: మాజీ ఎంఎల్‌ఎ హేమలత

Dec 9,2023 | 23:44

రైతులను ఆదుకోవాలి: మాజీ ఎంఎల్‌ఎ హేమలతప్రజాశక్తి -కెవిబిపురంమిచౌంగ్‌ తుపాను కారణంగా కెవిబి పురం మండలంలో ఒళ్లురు గ్రామంలో వర్షానికి గోడలు పడిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయంగా 5వేల…

మృతదేహాల తరలింపులో నిర్లక్ష్యం

Dec 9,2023 | 23:44

ఆస్పత్రి వాహనంలో మృతదేహాన్ని తరలిపజేస్తున్న జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌) నుంచి మృతదేహాల తరలింపు ప్రహసనంగా మారింది. పలుకుబడి,…

మడిబాకలో పొలాలు పరిశీలించిన సిపిఎం

Dec 9,2023 | 23:42

మడిబాకలో పొలాలు పరిశీలించిన సిపిఎంప్రజాశక్తి- ఏర్పేడు సిపిఎం, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రతినిధి బందం తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతు పొలాలను మడిబాక ప్రాంతంలో శనివారం పరిశీలించారు.…

అంబేద్కర్‌ విగ్రహంపై మూత్రం

Dec 9,2023 | 23:42

దుండగుణ్ణి అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ప్రజాశక్తి-పొన్నూరు రూరల్‌ : మద్యం మత్తు తలకెక్కిన వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం పట్ల తీవ్ర అనుచితంగా ప్రవర్తించాడు. శనివారం…

శ్రీరామలో మానవ హక్కులపై అవగాహన

Dec 9,2023 | 23:41

శ్రీరామలో మానవ హక్కులపై అవగాహనప్రజాశక్తి-తిరుపతి(మంగళం)అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీరామ ఇంజనీరింగ్‌ కళాశాల జాతీయ సేవ విభాగం, బిఎస్‌ అండ్‌ హేచ్‌ డిపార్ట్మెంట్‌…

తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవాలి

Dec 9,2023 | 23:39

ప్రజాశక్తి-గుంటూరు : తుపాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. శనివారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో…