జిల్లా-వార్తలు

  • Home
  • మాజీ ఎమ్మెల్యే ‘ఉగ్ర’ జన్మదిన వేడుకలు

జిల్లా-వార్తలు

మాజీ ఎమ్మెల్యే ‘ఉగ్ర’ జన్మదిన వేడుకలు

Feb 8,2024 | 23:42

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ…

పొగాకు అక్రమంగా విక్రయిస్తే చర్యలు

Feb 8,2024 | 23:41

ప్రజాశక్తి-కొండపి : రైతులు పొగాకు అక్రమంగా విక్రయించినా, ఎవరైనా కొనుగోలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు సెక్రటరీ అండ్‌ ఆక్షన్‌ మేనేజర్‌ దివి…

కేన్సర్‌ చికిత్సకు కార్‌-టి సెల్‌ థెరపీ

Feb 8,2024 | 23:41

రాష్ట్రంలో మొదటిసారిగా అపోలో ఆసుపత్రిలో ప్రారంభం ప్రజాశక్తి – ఆరిలోవ : లుకోమియా, లింపోమా వంటి కొన్ని రకాల రక్త కేన్సర్లను పారదోలడానికి అధునాతన చిమెరిక్‌ యాంటిజెన్‌…

ఆశాలపై సర్కారు నిర్బంధం

Feb 8,2024 | 23:40

ఎక్కడికక్కడ అరెస్టులు, పోలీస్‌స్టేషన్లకు తరలింపు మరి కొందరి గృహనిర్బంధం సర్కారు తీరుపై నిరసనలు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి ‘చలో విజకవాడ’కు బయలుదేరిన ఆశావర్కర్లను పోలీసులను ప్రయోగించి…

ఉన్నత విద్య విధానాలపై విద్యార్థులకు అవగాహన

Feb 8,2024 | 23:39

ప్రజాశక్తి-శింగరాయకొండ : టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో రైజ్‌ కష్ణ సాయి ప్రకాశం గ్రూప్‌ విద్యాసంస్థలో ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న…

మంత్రిని కలిసిన మున్సిపల్‌ చైర్మన్‌

Feb 8,2024 | 23:38

కనిగిరి : కనిగిరి మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివద్ధికి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు…

అభివృద్ధి పనులు ప్రారంభం

Feb 8,2024 | 23:24

ప్రజాశక్తి – భట్టిప్రోలు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. వేమూరులో నూతనంగా…

క్షేత్రస్థాయి ప్రదర్శనతోనే విజ్ఞానం

Feb 8,2024 | 23:21

ప్రజాశక్తి -రేపల్లె పారిశ్రామిక కర్మగారాల పరిశీలనతోనే విద్యార్థులకు విజ్ఞానం లభిస్తుందని పేటేరు జెడ్‌పి హైస్కూల్ హెచ్‌ఎం చెరుకూరి బాపూజీ అన్నారు. పాఠశాలకు చెందిన వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులను…

కృత్రిమ లేగ దూడల అభివృద్ధిపై అవగాహన

Feb 8,2024 | 23:18

ప్రజాశక్తి – రేపల్లె పశువుల కృత్రిమ గర్భధారణపై పశుపోషకులు అవగాహన కలిగి ఉండాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ హనుమంతరావు అన్నారు. మండలంలోని పేటేరు…