జిల్లా-వార్తలు

  • Home
  • ఏలూరులో జేఏసీ భారీ ర్యాలీ

జిల్లా-వార్తలు

ఏలూరులో జేఏసీ భారీ ర్యాలీ

Feb 20,2024 | 11:35

ఏలూరు : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్‌…

3న పల్స్‌ పోలియో

Feb 20,2024 | 09:07

పల్స్‌ పోలియో కార్యక్రమానికి పోస్టర్లను విడుదల చేస్తున్న అధికారులు          అనంతపురం కలెక్టరేట్‌ : మార్చి 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో…

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్‌

Feb 20,2024 | 09:06

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి         అనంతపురం కలెక్టరేట్‌ : వివిధ సమస్యలపై గ్రీవెన్స్‌లో ప్రజలు అందించే సమస్యల పరిష్కారంపై ఎలాంటి నిర్లక్ష్యం…

సార్వత్రిక సమరానికి 11 వేల మంది సిబ్బంది : కలెక్టర్‌

Feb 20,2024 | 09:04

మోడల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి, కలెక్టర్‌ అరుణ్‌బాబు తదితరులు           పుట్టపర్తి అర్బన్‌ : త్వరలో జరగబోయే…

అడుగంటిన జలం.. ఎండుతున్న పొలం..!

Feb 20,2024 | 09:03

నీరు లేక ఎండిపోయిన వేరుశనగ పంట         గార్లదిన్నె : ఆరుగాలం శ్రమించే అన్నదాతను కష్టాలు వీడడం లేదు. ప్రతి ఏడాది ఏదో…

జర్నలిస్ట్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి : సిపిఎం

Feb 20,2024 | 08:59

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు             అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం ఫొటో జర్నలిస్ట్‌ శ్రీక్రిష్ణపై…

ఎన్నికల ప్రచార వేడి..!

Feb 20,2024 | 08:57

         అనంతపురం ప్రతినిధి : ఎన్నికల షెడ్యుల్‌ వెలువడక ముందే ప్రచార వేడి పెరుగుతోంది. అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రధాన పార్టీలన్నీ రాజకీయ…

కాటూరి నారాయణస్వామి సేవలు మరువలేనివి: కందుల

Feb 20,2024 | 00:57

ప్రజాశక్తి-పొదిలి: మాజీ మంత్రి, దివంగత కాటూరి నారాయణ స్వామి సేవలు మరువలేనివని మాజీ జడ్‌పి ఛైర్మన్‌, ఒంగోలు పార్లమెంట్‌ టిడిపి అధ్యక్షులు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే…

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి

Feb 20,2024 | 00:54

ప్రజాశక్తి-మార్కాపురం: అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిఎం జగన్‌ సభలో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధి కృష్ణపై జరిగిన దాడి హేయమని, అలాంటి ఘటనలు పునరావృతం కారాదని, జర్నలిస్టుల రక్షణ…