జిల్లా-వార్తలు

  • Home
  • భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలి

జిల్లా-వార్తలు

భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలి

Dec 29,2023 | 00:51

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : భవన నిర్మాణ కార్మికుల నిధులతో ఏర్పాటైన వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించి, అందులో ఉన్న నిధులను భవన నిర్మాణ కార్మికుల కోసం ఖర్చు…

సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల వంటా-వార్పు

Dec 29,2023 | 00:49

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 9వ రోజుకు…

భూమి టైటిలింగ్‌ చట్టం రద్దు చేయాలి : న్యాయవాదులకు ఎమ్మెల్యే అనగాని సత్య్రపసాద్‌ సంఘీబావం

Dec 29,2023 | 00:34

ప్రజాశక్తి – రేపల్లె బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసన గోపాలరావు మాట్లాడుతూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/22 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్య…

గ్రావెల్‌ అక్రమ తవ్వకం చేబ్రోలు రోశయ్య, నరేంద్ర

Dec 29,2023 | 00:31

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో గనులు, భూగర్భ వనరుల దోపిడీ యథేశ్చగా కొనసాగుతోంది. ప్రధానంగా ఎర్రమట్టి తవ్వకాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు…

విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ

Dec 29,2023 | 00:31

ప్రజాశక్తి – అద్దంకి ప్రకాశం జిల్లాలో గత ఏడేళ్లుగా ఎన్నో ఉన్నత పాఠశాల్లో గ్రంధాలయ పుస్తకాలను అందిస్తున్న ప్రకాశం జిల్లా గ్లోబుల్ ఎన్ఆర్ఐ ఫామ్ సంస్థ మండలంలోని…

3వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 29,2023 | 00:31

నరసరావుపేట శిబిరంలో చెవిలో పూలతో కార్మికుల నిరసన ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన…

టిడిపి అండగా ఉంటుంది

Dec 29,2023 | 00:30

ప్రజాశక్తి – భట్టిప్రోలు స్థానిక అద్దేపల్లి దళితవాడలో టిడిపి సీనియర్ నాయకులు తోకల ఏసుదాసు సంస్కరణ సభ గురువారం నిర్వహించారు. సభలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు…

3వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 29,2023 | 00:29

గుంటూరులో మాట్లాడుతున్న సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి…

నిజాయితీకి ప్రజాశక్తి మారుపేరు

Dec 29,2023 | 00:27

ప్రజాశక్తి – రేపల్లె నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక ప్రజాశక్తి అని ఎంఎల్‌ఎ అనగానీ సత్యప్రసాద్ అన్నారు. అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్ద ప్రజాశక్తి 2024క్యాలెండర్…