జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపి కోసం ప్రాణాలు తెగించి పోరాడా : సతీష్‌రెడ్డి

జిల్లా-వార్తలు

టిడిపి కోసం ప్రాణాలు తెగించి పోరాడా : సతీష్‌రెడ్డి

Feb 28,2024 | 21:03

ప్రజాశక్తి-వేంపల్లె తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు తెగించి పోరాడినా చంద్రబాబు నన్ను నమ్మలేదని శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్‌ సతీష్‌ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఉర్దూ…

బడా బాబుల లాభాల కోసమే బడ్జెట్లు

Feb 28,2024 | 17:21

ప్రజాశక్తి – పెద్దాపురం :  కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజల కోసం కాకుండా బడా బాబులకు లాభాలు చేకూర్చేందుకే బడ్జెట్ లు రూపొందిస్తున్నాయని ఉత్తరాంధ్ర…

ఘనంగా ట్రైలర్స్ దినోత్సవ ర్యాలీ

Feb 28,2024 | 17:01

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని జాతీయ టైలర్స్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీ వినాయక సొసైటీ మరియు మహిళా టైలర్స్ వెల్ఫేర్. అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్…

ఏడిద సీతానగరం గ్రామ అభివృద్ధే లక్ష్యం

Feb 28,2024 | 16:49

ఆర్‌బికె ప్రారంభిస్తున్న ఎంఎల్‌సి తోట తదితరులు ప్రజాశక్తి-మండపేట ఏడిద సీతానగరం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు అన్నారు. బుధవారం సీతానగరం గ్రామంలో పలు…

కాలుష్యంతో పట్టణ ప్రజలు అవస్థలు

Feb 28,2024 | 16:47

మండపేట కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న కో ఆప్షన్‌ సభ్యులు రాజబాబు ప్రజాశక్తి-మండపేట పట్టణ పరిధిలోని రైస్‌ మిల్లులు, పలు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పట్టణ ప్రజలు…

పోలియో రహిత సమాజం నిర్మించడమే ఆశయం 

Feb 28,2024 | 16:39

ప్రజాశక్తి-కలకడ: పోలియో రహిత సమాజం నిర్మించడమే కేంద్ర ప్రభుత్వం ఆశ్రయంగా పెట్టుకున్నట్లు ఎర్రకోటపల్లి వైద్య అధికారి పి జవహర్ బాబు పేర్కొన్నారు. బుధవారం మండలములోని ఎర్రకోటపల్లి ప్రాథమిక…

దర్జీలకు రాయితీ రుణాలివ్వాలి

Feb 28,2024 | 16:34

టైలర్స్ డేని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ ప్రజాశక్తి-బి.కొత్తకోట : టైలర్స్ డేని పురస్కరించుకొని శ్రీలక్ష్మి వెంకటేశ్వర టైలర్స్ వెల్ ఫైర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జ్యోతి…

నవోదయలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

Feb 28,2024 | 16:25

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు రూరల్ :  ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్.. ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు.…

గిరిజ‌నుల‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి

Feb 28,2024 | 16:05

ప్రజాశక్తి-ఆదోని : గిరిజనులను చిత‌క‌బాది అవమానించిన‌ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మునిస్వామి, తిక్కప్ప, ఆవాజ్ కమిటీ పట్టణ జాయిన్ సెక్రట‌రీ…