జిల్లా-వార్తలు

  • Home
  • నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

జిల్లా-వార్తలు

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Dec 9,2023 | 21:04

ప్రజాశక్తి-భోగాపురం   :  తుపాను వల్ల నష్టపోయిన రైతులను నేటికీ రాష్ట్రప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని, వెంటనే రైతులను ఆదుకోవాలని జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. భోగాపురంలో…

వాల్టాకు తూట్లు

Dec 9,2023 | 21:03

 ప్రజాశక్తి-శృంగవరపుకోట  :  పట్టణంలో పుణ్యగిరికి వెళ్లే రహదారిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారు. ఇష్టారాజ్యంగా చెట్లు నరికేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో నరికేసిన చెట్లను…

దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట : ఎమ్మెల్యే

Dec 9,2023 | 21:02

  ప్రజాశక్తి-గజపతినగరం  :  ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. శనివారం స్థానిక పిఎసిఎస్‌లో ధాన్యం…

ఆర్థిక వ్యవస్థలో విద్యార్థుల భాగస్వామ్యం

Dec 9,2023 | 21:01

  ప్రజాశక్తి-రేగిడి  :  ఇంజినీరింగ్‌ విద్యార్థులు పురోగమిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని, అందుకు నూతన పరిజ్ఞానం వైపు దూసుకువెళ్లాలని టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌…

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : టిడిపి

Dec 9,2023 | 20:51

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  రానున్న ఎన్నికల్లో టిడిపి గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎన్నికల ప్రణాళిక కోసం చర్చించినట్లు కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి…

తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవాలి : సిపిఎం

Dec 9,2023 | 20:48

సమావేశంలో మాట్లాడుతున్న బాబూరావు ప్రజాశక్తి-గుంటూరు : తుపాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. శనివారం…

రాజీయే ఉత్తమ మార్గం

Dec 9,2023 | 20:46

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  :  కేసులు సత్వర పరిష్కారానికి రాజీ మార్గం అనుసరించడమే ఉత్తమ మార్గమని సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.యజ్జ నారాయణ అన్నారు. శనివారం…

గిరిజన, మైదాన ప్రాంతాల్లో వంతెనలు

Dec 9,2023 | 20:45

ప్రజాశక్తి – సాలూరు :  నియోజకవర్గంలో గిరిజన, మైదాన ప్రాంతాల మధ్య రహదారుల్లో వాగులు, వంకలు, నదులపై వంతెనల నిర్మాణంతో దశాబ్దాల రవాణా కష్టాలకు తెర పడింది.…

పగబట్టిన ప్రకృతి

Dec 9,2023 | 20:43

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  మన్యంలో గత నాలుగేళ్లుగా ప్రకృతి గిరిజన రైతులపై పగబట్టింది. ఏదో ఒక రూపంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ పంటలకు తీవ్ర నష్టం…