జిల్లా-వార్తలు

  • Home
  • ఎస్‌ఎస్‌ఎ సిబ్బంది వేతన వెతలు

జిల్లా-వార్తలు

ఎస్‌ఎస్‌ఎ సిబ్బంది వేతన వెతలు

Dec 9,2023 | 23:17

నాలుగు నెలలుగా అందని జీతాలు ఆందోళనలో సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తం ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న…

పంట నష్టాల పరిశీలన

Dec 9,2023 | 23:17

ప్రజాశక్తి- యంత్రాంగం తుపాను ప్రభావంతో దెబ్బ తిన్న పంటలను పలువురు శనివారం పరిశీలించారు. రైతులను ఆదుకోవాలని వారు కోరారు.  కాకినాడ రూరల్‌ నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం…

నేడు 2వ నేషనల్‌ కరాటే పోటీలు

Dec 9,2023 | 23:14

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌సామర్లకోట ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ లోని డిఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో ఆదివారం రెండో నేషనల్‌ కరాటే ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు లయన్స్‌ క్లబ్‌ శ్రీ…

‘ఆడుదాం ఆంధ్రా’ పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 9,2023 | 23:12

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి సచివాలయాల పరిధిలో ప్రారంభించనున్న ఆడుదాం ఆంద్రా పోస్టర్‌ను శనివారం పర్యాటక మంత్రి ఆర్‌కె.రోజా ఆవిష్కరించారు. సామర్లకోట…

‘టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి.. యువతకు ఉపాధి’

Dec 9,2023 | 23:11

 నరసరావుపేటలో ప్రచారం చేస్తున్న చదలవాడ అరవిందబాబు పల్నాడు జిల్లా: రాష్ట్రాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు టిడిపి ద్వారా సాధ్యమని రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం…

జగనన్న ఆరోగ్య సుర(శి)క్ష

Dec 9,2023 | 23:10

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం…

అగ్రిగోల్డ్‌ బాధితుల ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష

Dec 9,2023 | 23:10

అమరావతి: అగ్రిగోల్డ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో శనివారం అమరావతి అంబేద్కర్‌ విగ్రహం దగ్గర అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులు చేసిన దీక్షకు రాష్ట్ర సిపిఐ…

 రైల్వే గేట్ల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి

Dec 9,2023 | 23:08

సత్తెనపల్లిరూరల్‌: రైల్వే గేట్లు మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎంపి లావు శ్రీకృష్ణ ్ణదేవరాయలు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంపిను గుడిపూడి, లక్ష్మీపురం రైతులు శనివారం కలిశారు.…

కాలువలు ఆక్రమిస్తే ఉపేక్షించొద్దు : మేయర్‌

Dec 9,2023 | 22:00

కాలువలను పరిశీలిస్తున్న మేయర్‌ వసీం ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ నగరంలో కాలువలను ఆక్రమిస్తే ఉపేక్షించొద్దని మేయర్‌ మహమ్మద్‌ వసీం సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని 39వ డివిజన్‌ పరిధిలో…