జిల్లా-వార్తలు

  • Home
  • సమస్యలు పరిష్కరించండి..

జిల్లా-వార్తలు

సమస్యలు పరిష్కరించండి..

Dec 21,2023 | 22:36

కలెక్టరేట్‌ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక…

అర్హులు గుర్తింపు

Dec 21,2023 | 22:36

అర్హులను గుర్తిస్తున్న అధికారులు బూర్జ : అన్ని అర్హతలు ఉండి పూరిగుడిసెల్లో నివసిస్తున్న గిరిజనులను గుర్తించాలని ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి ఆదేశాల మేరకు గురువారం మండలంలో…

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 22:35

రక్తదానం చేస్తున్న ఎంఎల్‌ఎ ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు -రక్తదానం చేసిన ఎమ్మెల్యే మేకపాటి ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ :రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌…

సమస్యలు పరిష్కరించకుంటే ..సమ్మెఉధృతం

Dec 21,2023 | 22:35

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె గురువారానికి పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా చిత్తూరు కొండారెడ్డిపల్లిలోని…

బోరుభద్ర విద్యార్థుల ప్రతిభ

Dec 21,2023 | 22:34

విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు సంతబొమ్మాళి: ప్రతిష్టాత్మక కౌశల్‌ ప్రతిభాన్వేషణ క్విజ్‌ పోటీలో మండలంలోని బోరుభద్ర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయితో తృతీయ స్థానం సాధించినట్లు…

చెకుముకి టాలెంట్‌

Dec 21,2023 | 22:32

మాట్లాడుతున్న నాయకులు చెకుముకి టాలెంట్‌ టెస్టుప్రజాశక్తి-కావలి:పట్టణ జనవిజ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ భవన్‌ ‘లో పట్టణ అద్యక్షులు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం మండల…

తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి

Dec 21,2023 | 22:32

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విసి వెంకటరావు, తదితరులు ప్రజాశక్తి- ఎచ్చెర్ల తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం చేసే దిశగా పెద్దఎత్తున అంతర్జాతీయ తెలుగు మహా సభలు నిర్వహిస్తున్న ఆంధ్రా సారస్వతా…

కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

Dec 21,2023 | 22:31

మానవహారం చేస్తున్న అంగన్‌వాడీలు కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె ప్రజాశక్తి-సీతారామపురం:అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 10వ రోజుకు చేరింది. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట…

శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

Dec 21,2023 | 22:30

కోటబొమ్మాళి : ప్రశంసాపత్రాలతో విద్యార్థులు పజాశక్తి- ఆమదాలవలస విద్యార్థులు మూఢనమ్మకాలను అనుసరించకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్దనరావు అన్నారు.…