టిడిపిలోకి మక్కువ శ్రీధర్?
ప్రజాశక్తి-గజపతినగరం: వైసిపి నాయకుడు, మాజీ ఎంపిపి మక్కువ శ్రీధర్ వైసిపిని వీడి టిడిపిలో చేరనున్నారు. చాలా కాలంగా వైసిపిలో కొనసాగుతున్న ఆయనను ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పట్టించుకోపోవడంతో…
ప్రజాశక్తి-గజపతినగరం: వైసిపి నాయకుడు, మాజీ ఎంపిపి మక్కువ శ్రీధర్ వైసిపిని వీడి టిడిపిలో చేరనున్నారు. చాలా కాలంగా వైసిపిలో కొనసాగుతున్న ఆయనను ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పట్టించుకోపోవడంతో…
ప్రజాశక్తి-విజయనగరం : పట్టణ ప్రాంతాల్లో ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారి శాతం తక్కువగా ఉంటోందని, దీంతో పాటు యువత కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని, వీరంతా…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : ప్రజాభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తానని యువనేత గొంప క్రిష్ణ అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి…
ప్రజాశక్తి-చీపురుపల్లి : తెలుగుదేశం పార్టీ టికెట్ల కేటాయింపులో తాను అన్యాయానికి గురయ్యానని కిమిడి నాగార్జున కంటతడి పెట్టుకున్నారు. కష్టానికి ప్రతిఫలం ఇదేనా? అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. శనివారం…
ప్రజాశక్తి-విజయనగరంకోట : ఆర్టిసిలో పనిచేస్తున్న అద్దె బస్సుల డ్రైవర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ఎపిపిటిడి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
ప్రజాశక్తి – కడప అర్బన్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు మైలవరం డ్యామ్ నుంచి రోజుకు 240 క్యూసెక్(58 మిలియన్ లీటర్స్ పర్ డే) విడుదల చేస్తున్న…
ప్రజాశక్తి-విజయనగరం కోట : బొబ్బిలికి చెందిన బగ్గు జగదీష్, యాషిక రమ్యా దంపతుల కుమారుడు కనిష్క కృష్ణ రెండేళ్ల ప్రాయంలోనే చిన్నారి కనిష్క కృష్ణకు నోబుల్ బుక్ఆఫ్…
ప్రజాశక్తి-బొబ్బిలి : రీపోలింగ్కు అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక గురుకుల పాఠశాలలో ఎన్నికల అధికారులకు శనివారం శిక్షణ ఇచ్చారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యార్థులపై కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటి నుంచే వల వేశాయి. తమ కళాశాలలు, పాఠశాలల్లోనే చేరాలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చదువుతున్న స్కూల్స్ నుంచి మరో…