జిల్లా-వార్తలు

  • Home
  • ఎల్‌ఐసి ఉద్యోగుల నిరసన

జిల్లా-వార్తలు

ఎల్‌ఐసి ఉద్యోగుల నిరసన

Jan 3,2024 | 23:22

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం వేతన సవరణ చర్చలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్‌ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో బుధవారం డివిజనల్‌…

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనే సీఎం లక్ష్యం- ‘స్వచ్ఛ ఆంధ్ర’ ఛైర్‌ పర్సన్‌ పోణకా దేవసేనమ్మ

Jan 3,2024 | 23:21

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనే సీఎం లక్ష్యం- ‘స్వచ్ఛ ఆంధ్ర’ ఛైర్‌ పర్సన్‌ పోణకా దేవసేనమ్మప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ గా మార్చడమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల జలదీక్ష

Jan 3,2024 | 23:20

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సర్వశిక్షా ఉద్యో గులు చేపట్టిన సమ్మెలో…

ఉపాధ్యాయులపై అణిచివేత ధోరణి తగదు

Jan 3,2024 | 23:19

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జీతాల చెల్లింపులో తాత్సారం చేస్తూ ఉద్దేశ్యపూర్వ కంగానే ఉపాధ్యాయులపై ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ విమర్శంచారు.…

దద్దరిల్లిన కలెక్టరేట్‌

Jan 3,2024 | 23:17

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లా కలెక్టరేట్‌ అంగన్‌వాడీల నినాదాలతో దద్దరిల్లింది. అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకోవాలని, ఇదే పంథాలో జగన్‌ సర్కార్‌ ముందుకు…

తొలి మహిళా సంఘ సంస్కర్త సావిత్రిబాయి

Jan 3,2024 | 23:14

తొలి మహిళా సంఘ సంస్కర్త సావిత్రిబాయిప్రజాశక్తి – యంత్రాంగం బిఎన్‌ కండ్రిగ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య ఆమె జీవిత చరిత్రను కొనియాడారు. సావిత్రిబాయి…

తిరుపతి అభివృద్ధే ధ్యేయం

Jan 3,2024 | 23:13

తిరుపతి అభివృద్ధే ధ్యేయంతిరుపతి టౌన్‌ : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్‌ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి…

గవర్నర్‌, సీఎంలను కలిసిన ఎస్వీయూ వీసీ

Jan 3,2024 | 23:11

గవర్నర్‌, సీఎంలను కలిసిన ఎస్వీయూ వీసీప్రజాశక్తి – క్యాంపస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌, కులపతి ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్‌ జగన్మోహన్‌ రెడ్డిని,…

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ధర్నా

Jan 3,2024 | 23:10

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ధర్నాప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు సమ్మెలో భాగంగా బుధవారం తిరుపతి…