జిల్లా-వార్తలు

  • Home
  • కొండపోరంబోకు, రైల్వే స్థలాలకు పట్టాలిస్తాం : లోకేష్‌

జిల్లా-వార్తలు

కొండపోరంబోకు, రైల్వే స్థలాలకు పట్టాలిస్తాం : లోకేష్‌

Mar 19,2024 | 23:58

ప్రజాశక్తి-తాడేపల్లి : వచ్చే ఎన్నికల్లో టిడిపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లోని ఇరిగేషన్‌, కొండ పోరంబోకు, అటవీ, రైల్వే, దేవదాయ భూముల్లో ఉంటున్న…

సరైన అనుమతుల్లేకుండా పోస్టర్లు, బ్యానర్లు పెడితే కేసులు

Mar 19,2024 | 23:56

ఎంసిసి అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌ కీర్తి ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా తొలగించిన రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు సరైన…

మోసం చేసిన నాయకులను నిలదీయండి

Mar 19,2024 | 23:55

ప్రజాశక్తి – వినుకొండ : వరికపూడిసెల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించకుండా పల్నాడు ప్రాంత ప్రజలకు చేసిన మోసాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయాలని జలసాధన సమితి…

క్షమాపణ చెప్పకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ

Mar 19,2024 | 23:54

మాట్లాడుతున్న బొర్రా వెంకట అప్పారావు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంటేశ్వరావు తనకు భేషరతుగా ముక్కు…

అంగన్వాడీలకు సకాలంలో వేతనాలివ్వండి

Mar 19,2024 | 23:54

పిడి కార్యాలయంలో సూపరింటెండెంట్‌ గోపాల్‌ రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న యూనియన్‌ నాయకులు పల్నాడు జిల్లా:  అంగన్వాడీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు సకాలంలో చెల్లించి ఆదు కోవాలని ఏపీ…

మల్లు స్వరాజ్యం మాటే స్ఫూర్తి

Mar 19,2024 | 23:53

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాటే స్ఫూర్తిదాయకమని, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు.…

ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ ప్రకటనలకు అనుమతి వద్దు

Mar 19,2024 | 23:51

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లను, బ్యానర్లను అనుమతించవద్దని…

కళ్లకు గంతలతో మోకాళ్లపై నిరసన

Mar 19,2024 | 23:50

ప్రజాశక్తి – ఫిరంగిపురం : జీతం బకాయిల కోసం మండల కేంద్రమైన ఫిరంగిపురంలో పంచాయతీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. మంగళవారం…

పెన్షనర్ల సంక్షేమానికి కృషి : మంత్రి అంబటి రాంబాబు

Mar 19,2024 | 23:50

సత్తెనపల్లి టౌన్‌: పెన్షనర్ల సంక్షేమనికి అన్ని విధాలుగా కషిచేస్తాం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో మంగళ వారం పెన్షనర్లు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో…