జిల్లా-వార్తలు

  • Home
  • ‘అన్నమాచార్య’లో సిజిఆర్‌ టాలెంట్‌ మీట్‌ ప్రారంభం

జిల్లా-వార్తలు

‘అన్నమాచార్య’లో సిజిఆర్‌ టాలెంట్‌ మీట్‌ ప్రారంభం

Apr 3,2024 | 21:51

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం సిజిఆర్‌ (చైతన్య జ్ఞాన రత్న) టాలెంట్‌ మీట్‌-2024 ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

పింఛన్ల కోసంపడిగాపులు

Apr 3,2024 | 21:50

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా బుధవారం…

పక్కాగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు

Apr 3,2024 | 21:49

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్‌ : వ్యాధి నిర్ధారణ పరీక్షలు పక్కాగా నిర్వహించి, నివేదికలు సకాలంలో అందజేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు ఆదేశించారు. జిల్లా వైద్య…

టిడిపికి పూర్వ వైభవం తీసుకొస్తాం – మండిపల్లి, సుగవాసి

Apr 3,2024 | 21:49

ప్రజాశక్తి-రాయచోటి నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువచ్చి చరిత్రను తిరగరాస్తామని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. బుధవారం…

‘ఎంజెఆర్‌’లో ఘనంగా జెనిత్‌ 2కె24

Apr 3,2024 | 21:48

ప్రజాశక్తి-పీలేరు పీలేరులోని ఎంజెఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో జెనిత్‌ 2కె 24 నేషనల్‌ స్టూడెంట్స్‌ టెక్నికల్‌ సింపోజియం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక…

మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Apr 3,2024 | 21:48

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం పట్టణంలో పాత బస్టాండ్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ…

అభివృద్ధి ఎండమావి

Apr 3,2024 | 21:46

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భవించి నేటికి సరిగ్గా రెండేళ్లు కావచ్చింది. సొంత జిల్లా కావాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష…

వైసిపితోనే సంక్షేమం సాధ్యం: ఎమ్మెల్యేలు

Apr 3,2024 | 21:45

ప్రజాశక్తి – పూసపాటిరేగ : వైసిపి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమవుతోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. బుధవారం మండలంలోని పేరాపురం, పూసపాటిపాలెం, గొల్లపేటలో తొమ్మిదో…

మరికొద్ది రోజుల్లో వైసిపి కనుమరుగు: కోండ్రు

Apr 3,2024 | 21:45

ప్రజాశక్తి – వంగర : మరికొద్ది రోజుల్లో వైసిపి కనుమరుగవుతుందని రాజాం నియోజకవర్గం టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…