జిల్లా-వార్తలు

  • Home
  • అనసూర్యమ్మకు నివాళి

జిల్లా-వార్తలు

అనసూర్యమ్మకు నివాళి

Jan 29,2024 | 00:14

ప్రజాశక్తి – పర్చూరు అనారోగ్యంతో గత రాత్రి మృతి చెందిన గోగుల అనసూర్యమ్మ (81) మృతదేహాన్ని వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆదివారం సందర్శించి నివాళి అర్పించారు.…

నేడు వడ్లమూడికి చంద్రబాబు రాక

Jan 29,2024 | 00:13

ప్రజాశక్తి – చేబ్రోలు : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం మండలంలోని వడ్లమూడికి రానున్నారు. సంగం దాణ ఫ్యాక్టరీ వద్ద స్థలంలో రా కదలిరా…

‘కామోత్సవ దహనం’ పుస్తకావిష్కరణ

Jan 29,2024 | 00:13

 పల్నాడు జిల్లా: స్థానిక గాంధీ స్మారక సమితి,అశ్లీలతా ప్రతిఘటన వేదిక సంయుక్తంగా ప్రచురించిన కామోత్సవ దహనం పుస్తకాన్ని స్థానిక ప్రముఖ న్యాయవాది సిహెచ్‌ఎల్‌ ప్రతాప్‌, డాక్టర్‌ చేకూరి…

జెడ్పీ ప్రాంగణంలో జ్యోతిబాపూలే విగ్రహం

Jan 29,2024 | 00:12

విగ్రహావిష్కరణలో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్‌, తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయం వద్ద పంచాయతీరాజ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు…

16న బంద్‌ను జయప్రదం చేయాలి

Jan 29,2024 | 00:11

ప్రజాశక్తి -కొత్తకోట:పెద్దేరు పంట కాలవల ఆధునీకరణ పనులు తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పిబ్రవరి 16న తలపెట్టిన రావికమతం బంద్‌ ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన…

వేగంగా ఎన్నికల కసరత్తు

Jan 29,2024 | 00:11

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల కసరత్తు వేగం పుంజుకుంది. ఓటర్ల తుది జాబితాలను ముద్రించి అధికారులు అన్ని రాజకీయ పార్టీలకు అందించారు. మండల స్థాయి…

ఎంఇఒ మూర్తికి సన్మానం

Jan 29,2024 | 00:10

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఎస్‌.రాయవరం మండలం ఎంఈవో ఏ.ఎన్‌.ఎస్‌. ఎన్‌.మూర్తి జిల్లా ఉత్తమ విద్యాశాఖధికారిగా కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్బంగా యుటిఎఫ్‌ నేతలు సన్మానించారు.…

కమిటీపై మాట తప్పిన అధికారులు

Jan 29,2024 | 00:10

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డి ప్రజాశక్తి – దుగ్గిరాల : కోల్డ్‌ స్టోరేజీ దగ్ధమైన ఘటనలో పంటను కోల్పోయిన రైతులకు…

రాముడి పేరుతో మత రాజకీయాలు

Jan 29,2024 | 00:09

మాట్లాడుతున్న గంజి మాల రవిబాబు అమరావతి: మత రాజకీయాల ద్వారా మూడోసారి అధికారంలోకి బిజెపి రావాలనే ఉద్దేశ్యంతో రామా లయం పేరిట వ్యక్తిగత విశ్వాసాన్ని, రాజకీయాలతో ముడివేసే…