జిల్లా-వార్తలు

  • Home
  • సీట్లు కేటాయింపుపై హర్షం

జిల్లా-వార్తలు

సీట్లు కేటాయింపుపై హర్షం

Feb 24,2024 | 23:25

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గం నుండి టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేరును పార్టీ…

ప్రజలకు అందుబాటులో ఉంటా : బాలాజీ

Feb 24,2024 | 23:24

ప్రజాశక్తి – పర్చూరు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, మరోసారి జగనన్నను సిఎంగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని వైసిపి ఇన్‌ఛార్జి యడం బాలాజీ కోరారు. పర్చూరు ప్రజలకు…

నీటి కోసం ఎదురు చూపులు

Feb 24,2024 | 23:23

ప్రజాశక్తి – పర్చూరు రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కాలువల్లో నీళ్లు లేకపోవడంతో పొగాకు పంటను కాపాడుకునేందుకు వైట్‌బర్లీ రైతులు అవస్థలు పడుతున్నారు. వైట్ బర్లీ…

అభ్యర్థుల మోదం.. ఆశావహుల ఖేదం..

Feb 24,2024 | 23:22

టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో 9 టిడిపి, 2 జనసేనకు కేటాయింపు మిగిలిన స్థానాలపై కొనసాగుతున్నఉత్కంఠ అసంతప్తిలో పలువురు ఆశావహులు…

సూపర్‌సిక్స్‌ పధకాలపై టిడిపి ప్రచారం

Feb 24,2024 | 23:22

ప్రజాశక్తి – రేపల్లె చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని టిడిపి నాయకులు అనగాని శివప్రసాద్ అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మండలంలోని ముత్యుంజయపాలెంలో…

చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలి

Feb 24,2024 | 23:21

ప్రజాశక్తి – భట్టిప్రోలు ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, బోర్డుని ఏర్పాటు చేసి సొసైటీలో జరిగే కార్యకలాపాలకు ఇబ్బందు లేకుండా చూడాలని, తద్వారా కార్మికుల…

హనిమిరెడ్డి ఆర్ధిక సహాయం

Feb 24,2024 | 23:20

ప్రజాశక్తి – సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం అడ్డ రోడ్డు జంక్షన్లో శుక్రవారం గుండె పోటుతో మృతి చెందిన ఓర్సు హనుమంతరావు (35) కుటుంబాన్ని శనివారం వైసిపి ఇంచార్జి…

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

Feb 24,2024 | 23:18

ప్రజాశక్తి – వేటపాలెం మండలంలోని అక్కాయ్యపాలెం పంచాయతీ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి రూ.42వేల…

అరాచకాలనుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

Feb 24,2024 | 23:17

– సంతరావూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ – ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రజాశక్తి – చిన్నగంజాం తెలుగు జాతి వెలుగు శిఖరం ఎన్‌టిఆర్‌ అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు,…