జిల్లా-వార్తలు

  • Home
  • నిధుల విడుదలపై గరం..గరం

జిల్లా-వార్తలు

నిధుల విడుదలపై గరం..గరం

Dec 12,2023 | 00:22

పరస్పరం విమర్శించుకుంటున్న కౌన్సిలర్లు.. వారిస్తున్న మేయర్‌ మనోహర్‌నాయుడు (ఇన్‌సెట్‌) ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగింది.…

వైసిపి ఎమ్మెల్యేలకు జంబ్లింగ్‌!

Dec 12,2023 | 00:20

మంగళగిరిలో నిరసన తెలుపుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిమానులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో అధికారపార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాల్లో ప్రతికూలతలు పెరుగుతుండటం…

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: సిపిఎం

Dec 12,2023 | 00:20

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: సిపిఎంప్రజాశక్తి – గూడూరు టౌన్‌: మీచౌంగ్‌ తుపాను వలన గూడూరు మండల పరిధిలోని గ్రామాల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా…

వైసిపి ఎమ్మెల్యేలకు జంబ్లింగ్‌!

Dec 12,2023 | 00:19

మంగళగిరిలో నిరసన తెలుపుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిమానులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో అధికారపార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాల్లో ప్రతికూలతలు పెరుగుతుండటం…

పత్తి పంట అమ్ముకోవడానికి అగచాట్లు

Dec 12,2023 | 00:18

సత్తెనపల్లి అమరావతి మేజర్‌ కాల్వ సమీపంలో ఉన్న జిన్నింగ్‌ మిల్లు ఎదుట బారులు తీరిన వాహనాలు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : తమ పంటను అమ్ముకోవడానికి…

తుఫాను బాధితులకు టిడిపి ఆర్థిక సాయం

Dec 12,2023 | 00:17

ప్రజాశక్తి – బాపట్ల చంద్రబాబు పట్టణంలోని 3వ వార్డులో పర్యటించి తుఫాన్ భాదితులకు ప్రకటించిన రూ.5వేలు ఆర్ధిక సాయాన్ని స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి వేగేశన…

పోరంబోకు భూములకూ నష్టపరిహారం అందించాలి

Dec 12,2023 | 00:16

ప్రజాశక్తి – రేపల్లె తూపానుతో నష్టపోయిన బాడే-జన్నే కాలువ పోరంబోకు భూముల సాగుదారులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీఓ షారోన్‌, తహశీల్దార్ ఆఫీసులు వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం…

తుపాను ను జాతీయ విపత్తుగా ప్రకటించాలిఅఖిలపక్ష నాయకులు డిమాండ్‌

Dec 12,2023 | 00:16

తుపాను ను జాతీయ విపత్తుగా ప్రకటించాలిఅఖిలపక్ష నాయకులు డిమాండ్‌ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: రాష్ట్రంలో తుపాను, కరువు నష్టాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.…

రైతులకు పరిహారం ఇవ్వాలని 14న అఖిలపక్షం ధర్నా

Dec 12,2023 | 00:15

గుంటూరులో మాట్లాడుతున్న జంగాల అజరుకుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : మిచౌంగ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 14న కలెక్టరేట్‌ ఎదుట…