జిల్లా-వార్తలు

  • Home
  • సమస్యల్లేని నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం : కోలగట్ల

జిల్లా-వార్తలు

సమస్యల్లేని నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం : కోలగట్ల

Apr 18,2024 | 21:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని వేణుగోపాలపురంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. మరోసారి అవకాశం…

కిరికిరి వ్యవహారాలను తిప్పికొట్టండి

Apr 18,2024 | 21:18

ప్రజాశక్తి-విజయనగరంకోట: రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్లు అని, కానీ వైసిపి ప్రభుత్వం సంక్షేమమే తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదని విజయనగరం పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి కలిశెట్టి…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి

Apr 18,2024 | 21:14

ప్రజాశక్తి – జియ్యమ్మవలస : కురుపాం నియోజకవర్గానికి ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఎం తరపున పోటీ చేస్తున్న మండంగి రమణను అభ్యర్థి మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర…

మేం రాజీనామా చేయం

Apr 18,2024 | 21:07

ప్రజాశక్తి – భోగాపురం : భోగాపురం మేజర్‌ పంచాయతీలోని కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేయమని తెగేసి చెబుతున్నారు. రెండు సచివాలయాల పరిధిలో 56 మంది వాలంటీర్లు ఉండగా…

అట్టహాసంగా బడ్డుకొండ నామినేషన్‌

Apr 18,2024 | 21:05

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నెల్లిమర్ల అసెంబ్లీ వైసిపి అభ్యర్థిగా బడ్డుకొండ అప్పలనాయుడు అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి…

పురాతన పట్టణం.. సాలూరు..

Apr 18,2024 | 21:03

సాలూరు.. వేగావతి నది తీరాన వెలిసిన ఓ పట్టణం.. రాష్ట్రంలో అతి పురాతన మున్సిపాలిటీ. దీని కేంద్రంగా 1951లో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. తొలుత జనరల్‌ నియోజకవర్గంగా…

వైసిపి పాలనలో భూములు లూటీ

Apr 18,2024 | 20:53

ప్రజాశక్తి-శృంగవరపుకోట: వైసిపి పాలనలో భూములు లూటీ అయ్యాయని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి అన్నారు, గురువారం పట్టణంలోని పొలమరశెట్టి వీధిలో శివ గౌరీ కమ్యూనిటీ భవనంలో…

సంక్షేమ పథకాలు వైసిపితోనే సాధ్యం

Apr 18,2024 | 20:53

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ప్రభుత్వం సంక్షేమ పథకాలు వైసిపితోనే సాధ్యమని మరోసారి వైసిపిని గెలిపించాలని జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌, వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ డిప్యూటి కోఆర్డినేటర్‌…

మిడ్‌పెన్నార్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం

Apr 18,2024 | 20:49

కార్యక్రమంలో మాట్లాడుతున్న వై.వెంకటరామిరెడ్డి ప్రజాశక్తి-గుత్తి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూ.173 కోట్లతో చేపట్టిన మిడ్‌ పెన్నార్‌ ప్రాజెక్టు పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసి గుత్తి…