ఆదరించండి.. అభివృద్ధి చేస్తా: అజితారావు
ప్రజాశక్తి-త్రిపురాంతకం: యర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. శనివారం ఆమె…
ప్రజాశక్తి-త్రిపురాంతకం: యర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. శనివారం ఆమె…
ప్రజాశక్తి-దర్శి : వైసిపితోనే బలహీన, బడుగు మైనార్టీ వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని వైసిపి దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని…
ప్రజాశక్తి-చీరాల : పేదల సంక్షేమమే ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి థ్యేయమని వైసిపి చీరాల నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ తెలిపారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలో…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మారుమూల గిరిజన గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలకు ప్రసవ సమయంలో డోలి మోతలు కష్టాలు తప్పడం లేదు. మండలంలోని మారుమూల ఆంధ్ర ఒడిస్సా…
శింగరాయకొండ : కొండపి నియోజకవర్గంలో టిడిపి హయాంలోనే అభివద్ధి జరిగిందని, వైసిపి ఐదేళ్ల పాలనలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని టిడిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి,…
ప్రజాశక్తి-శింగరాయకొండ : వైసిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైసిపి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. టంగుటూరు పంచాయతీ పరిధిలోని పోతల…
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని అతిమారుమూల ప్రాంతమైన కుమడ పంచాయతీ చీపురుగొందిలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు…
ప్రజాశక్తి-పాడేరు:ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పంకజ్ సింగ్ సూచించారు. శనివారం కలెక్టరే మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల…
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శనివారం భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములు గాలులతో భారీ వర్షం పడింది. ఇటీవల కొద్ది రోజులుగా మన్యంలో…