జిల్లా-వార్తలు

  • Home
  • చర్చల పేరిట కాలయాపన తగదు

జిల్లా-వార్తలు

చర్చల పేరిట కాలయాపన తగదు

Jan 14,2024 | 23:31

నరసరావుపేటలో సంతకం చేసి నిరసన తెలుపుతున్న గుంటూరు విజయకుమార్‌ పల్నాడు జిల్లా : ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను , ఇతర…

హక్కుల గళంపై నిర్బంధం తగదు

Jan 14,2024 | 23:31

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, చాగల్లుప్రజాస్వామ్య దేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజలు తమ హక్కులపై నిరసన గళాన్ని వినిపిస్తే నిర్బంధం తగదని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం…

భోగి మంటల్లో ఎస్మా ప్రతులు, షోకాజులు

Jan 14,2024 | 23:30

గుంటూరులో షోకాజ్‌ నోటీసులు దహనం చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-గుంటూరు : వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె…

భోగి మంటల్లో ఎస్మా జిఒ ప్రతులు

Jan 14,2024 | 23:29

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టం ప్రతులను, విధుల నుంచి తొలగిస్తామంటూ ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను ఆదివారం భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.రాజమహేంద్రవరం…

అంతటా సంక్రాంతి సందడి

Jan 14,2024 | 23:27

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిజిల్లాలో పల్లెలు, పట్టణాలలో సంక్రాంతి సందడి నెలకొంది. తొలి రోజైన భోగి పండుగ పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఏడాది పొడవునా అనేక పండుగలు…

ప్రాతూరు సొసైటి లంక భూముల హక్కుదారులకు పట్టాలివ్వాలి

Jan 14,2024 | 23:26

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : ప్రాతూరు సొసైటీ లంక భూముల హక్కుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే…

యథేచ్ఛగా కోడి పందేలు, జూదాలు

Jan 14,2024 | 23:25

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, యంత్రాంగం అధికార పార్టీ నేతల అండదండలతో పందెం రాయుళ్లు బరి తెగించారు. జిల్లాలోని దాదాపుగా అన్ని మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి కోడి…

జీతాల పెంపు జీవోను సత్వరమే జారీ చేయాలి

Jan 14,2024 | 23:24

మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : ఎమ్‌టిఎంసి పరిధిలోని విలీన గ్రామాల్లో పనిచేసే మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను ఆప్కాస్‌లో చేర్చి, ప్రభుత్వం ప్రకటించిన విధంగా…

వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపండి

Jan 14,2024 | 22:44

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌ చీకటి జిఒలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎంఎల్‌ఎ, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప…