జిల్లా-వార్తలు

  • Home
  • ప్రాంగణ ఎంపికలలో 27 మందికి ఉద్యోగాలు

జిల్లా-వార్తలు

ప్రాంగణ ఎంపికలలో 27 మందికి ఉద్యోగాలు

Apr 1,2024 | 14:43

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయినపల్లిలోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో ఎంఎస్ఎన్ లాబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 27 మంది విద్యార్థులు ఎంపికై ఉద్యోగాలు…

తాండవ జలాశయంలో మత్స్యకారుడు గల్లంతు

Apr 1,2024 | 14:35

ప్రజాశక్తి-గొలుగొండ: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సాలికమల్లవరం సమీపంలోని తాండవ జలాశయంలో ఆదివారం రాత్రి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ సంఘటనలో…

రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తు

Apr 1,2024 | 13:14

 తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హసీమ్ బేగ్ ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకున్నారని టిడిపి తెలుగు యువత…

ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాద్యక్షుడిగా నూలి శ్రీనివాస్

Apr 1,2024 | 13:01

ప్రజాశక్తి-నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా): ఆర్య వైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా నర్సాపురం పట్టణానికి చెందిన నూలి శ్రీనివాస్ నాలుగో పర్యాయం బాధ్యతలు చేపట్టారు. ఆదివారం పాలకొల్లు గామాస్…

సిపిఎం ఇంటింట ప్రచారం

Apr 1,2024 | 12:43

ప్రజాశక్తి-నెల్లూరు : స్థానిక 54 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలోని లక్ష్మీ స్ట్రీట్,చిన్న మసీదు ప్రాంతం, లంగర తోట తదితర ప్రాంతాల్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి…

మాజీ వి.ఎం రామానుజులు నాయుడు మృతి

Apr 1,2024 | 12:38

టిడిపి నాయకులు నివాళి ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం నల్లవెంగలపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు సుధాకర్ నాయుడు…

తస్మాత్ జాగ్రత్త ఓటర్ల ఏప్రిల్ ఫూల్ కావద్దు

Apr 1,2024 | 12:27

సీపీఎం నాయకులు ఓ నల్లప్ప ప్రజాశక్తి-నార్పల : ఏప్రిల్ ఫూల్ చేయడానికి రాజకీయ నాటకాలు బయలు దేరాయని ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించి ఏప్రిల్ ఫూల్ కావద్దని సిపిఎం…

ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్లగ్ మార్చ్

Apr 1,2024 | 12:15

ప్రజాశక్తి-చాగల్లు : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ  బలగాలతో కలిసి సోమవారం పోలీసు కవత్తు నిర్వహించారు. కొవ్వూరు రూరల్ సీఐ పీ శ్రీనివాసరావు…

వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయం

Apr 1,2024 | 12:00

ప్రజాశక్తి-బొబ్బిలి : రాజకీయ కక్షతో వృద్ధులను ఇబ్బందులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…