జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి

జిల్లా-వార్తలు

ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి

Feb 17,2024 | 23:56

ప్రజాశక్తి – బాపట్ల అంజుమాన్ ఏ ఇస్లామియా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కమిటీ సభ్యులు కృషి చేయాలని పట్టణ సీఐ శ్రీనివాసులు సూచించారు. అంజుమన్…

దాడులు, దౌర్జన్యాల తొడుగు

Feb 17,2024 | 23:34

నేటి రాజకీయాల్లో ఎత్తుగడలు నిరంతరం మారుతూనే ఉన్నాయి. అందులో ప్రజల ప్రయోజనాల కన్న.. రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈ ధోరణి మరింత ఎక్కువగా…

మూలపేట పోర్టు రైల్వే ట్రాక్‌కు భూసేకరణ

Feb 17,2024 | 23:32

రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌, జెసి కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టుకు అవసరమైన రైలు మార్గాన్ని నిర్మించ…

వాలంటీర్లు సంక్షేమ వారధులు

Feb 17,2024 | 23:28

సత్తెనపల్లి రూరల్‌: సంక్షేమ పథకాలను ఒక్క రూపాయి అవినీతి, వివక్షత లేకుండా నేరుగా ప్రజ లకు అందిస్తున్న సేవా సైనికులు, సంక్షేమ వారధులు వాలంటీర్లని రాష్ట్ర జల…

చేనేత సంఘాల సమస్యలు పరిష్కరిస్తాం

Feb 17,2024 | 23:28

పత్తిని పరిశీలిస్తున్న ఆప్కో ఎమ్‌డి పావనమూర్తి ఆప్కో ఎమ్‌డి పావనమూర్తి ప్రజాశక్తి- పొందూరుచేనేత సంఘాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆప్కో ఎమ్‌డి ఆర్‌.పావనమూర్తి తెలిపారు. పొందూరు…

ఆందోళన ఉధృతం చేస్తాం

Feb 17,2024 | 23:25

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నాలో మాట్లాడుతున్న సాయిరాం ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ సాయిరాం ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లుగా…

‘ఐతమ్‌’లో ముగిసిన శిక్షణా తరగతులు

Feb 17,2024 | 23:21

శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న అవినాష్‌ ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌ టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఇసిఇ విభాగం ఆధ్వర్యంలో ఎఐసిటిఇ…

జెమ్స్‌కు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ హెల్త్‌ కేర్‌ సర్వీస్‌ అవార్డు

Feb 17,2024 | 23:19

ఒడిశా సిఎం చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న ఆస్పత్రి ప్రతినిధులు ప్రజాశక్తి – శ్రీకాకుళం జిల్లాలో రాగోలు జెమ్స్‌ ఆస్పత్రి చీఫ్‌ మినిష్టర్స్‌ అవార్డు ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌…

జగన్‌ పాలనలో రాష్ట్రం నాశనం

Feb 17,2024 | 23:16

సామాజిక భవనాన్ని ప్రారంభిస్తున్న రామ్మోహన్‌నాయుడు, శిరీష ప్రజాశక్తి- పలాస జగన్‌ పాలనలో రాష్ట్రం నాశనమైందని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. మందస మండలం బోగాబందలో ఎంపీ నిధులు…