జిల్లా-వార్తలు

  • Home
  • హైదరాబాద్‌లో బాపట్ల ఓటర్ల ఆత్మీయ సమావేశం

జిల్లా-వార్తలు

హైదరాబాద్‌లో బాపట్ల ఓటర్ల ఆత్మీయ సమావేశం

Mar 11,2024 | 00:12

ప్రజాశక్తి – బాపట్ల భాగ్యనగరంలో ఆంధ్ర ఓటర్లతో బాపట్ల నియోజకవర్గం టిడిపి, జనసేన ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించినట్లు…

ప్రజలకు బాబు ఆరు హామీలు

Mar 11,2024 | 00:10

ప్రజాశక్తి – అద్దంకి ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు టిడిపి పట్టణ అధ్యక్షులు చిన్ని…

రూరల్‌లో రూలర్‌ ఎవరు..?

Mar 11,2024 | 00:10

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్‌ రానున్న ఎన్నికలు కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జిల్లాల పునర్వభజన తరువాత ఈ నియోజకవర్గం కీలకంగా మారింది.…

మసీదు పున ప్రారంభం

Mar 11,2024 | 00:09

ప్రజాశక్తి – చెరుకుపల్లి మండలంలోని గుల్లపల్లి గ్రామంలో నూతనంగా పునః నిర్మించిన మక్కా మసీదును ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో రేపల్లె ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ రూ.50వేలు, రేపల్లె…

బస్సులన్నీ సిద్దం సభకు – అవస్థల్లో ప్రయాణికులు

Mar 11,2024 | 00:08

– సిద్ధం సభకు శ్రీకాకుళం, విశాఖపట్నం నుండి ఆర్టీసీ బస్సులు – బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు – ఆటోలను ఆశ్రయించిన ప్రయాణికులు ప్రజాశక్తి – బాపట్ల…

ఆరు హామీలపై విస్తృత ప్రచారం

Mar 11,2024 | 00:07

ప్రజాశక్తి – పంగులూరు టిడిపి ఎన్నికల ప్రచార అస్త్రంగా భావిస్తున్న సూపర్ సిక్స్ పథకాల గురించి టిడిపి కార్యకర్తలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. మండలంలోని తూర్పు…

115 మందికి వైద్య పరీక్షలు

Mar 11,2024 | 00:05

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌ మండలంలోని గంగవరం గ్రామంలో ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో బిపి, షుగర్‌ రెగ్యులర్‌ వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. బోడెంపూడి రాధాకృష్ణమూర్తి, జరుబుల…

ఎన్ఎస్ఎస్ అవగాహన ర్యాలి

Mar 11,2024 | 00:04

ప్రజాశక్తి – చెరుకుపల్లి జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సేవల్లో భాగంగా ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం సౌజన్యంతో బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో…

రూ.1.79కోట్లతో గ్రామంలో అభివృద్ధి

Mar 11,2024 | 00:03

ప్రజాశక్తి – కారంచేడు మండంలోని నాముడువారిపాలెం గ్రామంలో గడచిన మూడేళ్లలో రూ.1.79కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు సర్పంచి గుమ్మడి సీతామహాలక్ష్మి చెప్పారు. సర్పంచ్‌గా ఎన్నికైన మూడేళ్లు పూర్తయిన…