వైసిపి నేతలు మెక్కిందంతా కక్కిస్తాం…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కోటనందూరు ఐదేళ్ల పాటు వైసిపి నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, తాము అధికారంలోకి రాగానే వైసిపి నేతలు మెక్కిందంతా కక్కిస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కోటనందూరు ఐదేళ్ల పాటు వైసిపి నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, తాము అధికారంలోకి రాగానే వైసిపి నేతలు మెక్కిందంతా కక్కిస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు…
ఆటలు ఆడుతున్న క్రీడాకారులు ప్రజాశక్తి- పలాస పలాస జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న 47వ జాతీయ టెన్నికాయిట్ పోటీల్లో బుధవారం పురుష, మహిళా క్రీడాకారులు హోరాహోరీగా పాల్గొని…
టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న గౌతు శిరీష ప్రజాశక్తి- పలాస జగన్ పాలనలో బిసిలపై దాడులు చేస్తూ తిరిగి కేసులు పెడుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు లోక్సభ స్థానాలకు టిడిపి, వైసిపి తరుఫున పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. ఆర్థిక భారం పెరగడంతో…
శ్రీకాకుళం అర్బన్ : మాట్లాడుతున్న కృష్ణమూర్తి పక్కన రామకృష్ణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది.…
టెక్కలి : కబడ్డీ కూతకు వెళ్లిన వాణి ప్రజాశక్తి- మెళియాపుట్టి విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం…
శంకుస్థాపన చేస్తున్న మంత్రులు, ఇజ్రాయిల్ రాయబారి ప్రజాశక్తి – నకరికల్లు : మండలంలోని బాలాజీ నగర్ తండా వద్ద 25.57 ఎకరాలో రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన…
కొత్తూరు : పొర్లుదండాలు పెడుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం ప్రభుత్వం ఉపయోగించిన ఎస్మాకు అంగన్వాడీలు భయపడేదిలేదని, అంగన్వాడీ కోర్కెలు న్యాయసమ్మతమైనవని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ…