జిల్లా-వార్తలు

  • Home
  • బాలికల భద్రత ముఖ్యం

జిల్లా-వార్తలు

బాలికల భద్రత ముఖ్యం

Jan 24,2024 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం : చదువుతో పాటు ఆడపిల్లల భద్రత కూడా ముఖ్యమని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు. ఆడపిల్లలు అపరిచిత వ్యక్తుల పట్ల…

యుటిఎఫ్‌ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో ర్యాలీ

Jan 24,2024 | 21:27

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పిఆర్‌సి, డిఎ, ఎస్‌ఎల్‌, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. యుటిఎఫ్‌ రాష్ట్ర…

పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు

Jan 24,2024 | 21:25

ప్రజాశక్తి-రాజాం, చీపురుపల్లి, గరివిడి : అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం పోలింగ్‌…

ఐక్యతతో సాధించుకున్న విజయం

Jan 24,2024 | 21:21

ప్రజాశక్తి – లక్కిరెడ్డిపల్లి అంగన్వాడీలు 42 రోజులపాటు ఐకమత్యంగా సమ్మె కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి సాధించుకున్న విజయమని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి…

గణతంత్ర వేడుకల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి

Jan 24,2024 | 21:19

ప్రజాశక్తి రాయిచోటి భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ లో అన్ని ఏర్పాట్లు పక్కాగా త్వరగా పూర్తి చేయాలని జిల్లా…

అంగన్వాడీల చారిత్రాత్మక విజయం

Jan 24,2024 | 21:18

ప్రజాశక్తి – కడప అర్బన్‌ వైసిపి ప్రభుత్వ నిర్భంధాన్ని ఎదిరించి హామీలను సాధించుకున్న అంగన్‌వాడీలకు అభినందనలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మనోహర్‌, ఎఐటియుసి జిల్లా…

జగన్‌ సర్కార్‌ మూల్యం చెల్లించక తప్పదు : యుటిఎఫ్‌

Jan 24,2024 | 21:16

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తున్న జగన్‌ సర్కార్‌ తగు మూల్యం చెల్లించక తప్పదని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్‌ హెచ్చరించారు. బుధవారం…

రోడ్డు భద్రతా చర్యలు పటిష్టం చేయాలి : కలెక్టర్‌

Jan 24,2024 | 21:15

ప్రజాశక్తి – కడప రోడ్డు భద్రత చర్యలను పటిష్టం చేసేందుకు అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు సంబంధితాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని విసి…

అంగన్వాడీల విజయోత్సవ ర్యాలీ

Jan 24,2024 | 17:04

అంగన్వాడీల సమ్మె భవిష్యత్తు కార్మిక ఉద్యమాలకు దిక్సూచి బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న కార్మిక సంఘాల నేతలు ప్రజాశక్తి-దేవనకొండ : తమ హక్కుల పరిష్కారం…