జిల్లా-వార్తలు

  • Home
  • వంద యూనిట్ల రక్తం సేకరణ

జిల్లా-వార్తలు

వంద యూనిట్ల రక్తం సేకరణ

Jan 19,2024 | 00:19

ప్రజాశక్తి – బాపట్ల విజయవాడ స్వరాజ్ మైదానంలో 125అడుగుల ఎత్తులో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ విజయోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో…

నాటు సారా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు

Jan 19,2024 | 00:18

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద గ్యాంగ్, చిన్న బేతపూడి, వృక్షనగర్ ప్రాంతాల్లో కార్డెన్ అండ్ సెర్చ్ గురువారం నిర్వహించారు. బాపట్ల…

అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం అభినందనీయం

Jan 19,2024 | 00:17

ప్రజాశక్తి – పర్చూరు అమరావతిలో స్మృతి వనం నిర్మిస్తామని దళితులను టిడిపి ప్రభుత్వం మోసం చేసిందని దళితన నాయకులు ఆరోపించారు. స్థానిక బొమ్మల సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి…

విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు : గవినివారిపాలెం ఘటనలో ఇద్దరు యువకులు అరెస్టు

Jan 19,2024 | 00:15

ప్రజాశక్తి – చీరాల మత పరమైన సున్నితమైన అంశాల్లో వీడియోలు పోస్ట్ చేయటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని డిఎస్పి…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

Jan 19,2024 | 00:15

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: ఖెలో ఇండియా సౌత్‌ జోన్‌ నేషనల్‌ వూషూ ఛాంపియన్షిప్‌ పోటీల్లో నర్సీపట్నం నుండి ఏడుగురు వూష ఫైటర్స్‌ పాల్గొంటున్నారని జడ్పీ హైస్కూల్‌ క్రీడా అధ్యాపకులు దేవి…

ప్రజాప్రతినిధులకు శిక్షణ

Jan 19,2024 | 00:13

ప్రజాశక్తి -నక్కపల్లి:స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక పై పంచాయతీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ…

షోకాజ్‌ నోటీసులపై నిరసనలు

Jan 19,2024 | 00:10

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో నిరసనలు కొనసాగించారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై నినాదాలు చేశారు. పలు చోట్ల వినూత్నంగా ఆందోళనలు…

వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు

Jan 19,2024 | 00:07

ప్రజాశక్తి-పాడేరు: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ హెచ్చరించారు. మండలంలోని ఈదులపాలెం ప్రాధమిక వైద్య ఆరోగ్య…

సంజాయిషీ నోటీసులతో నిరసనలు

Jan 19,2024 | 00:06

ప్రజాశక్తి- విలేకర్ల బృందం సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు జిల్లాలో సమ్మెను కొనసాగించారు. అధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై సంజాయిషీ ప్రతులను అధికారులకు అందజేశారు. పలు చోట్ల ర్యాలీలు…