జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం

జిల్లా-వార్తలు

ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం

Feb 13,2024 | 00:13

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కార్మిక సం ఘాలు, ప్రజాసంఘాల నాయకులు పిడుగురాళ్ల : ఈనెల 16న  గ్రామీణ బంద్‌, పారి శ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం…

16న సమ్మెను జయప్రదం చేయండి

Feb 13,2024 | 00:10

మల్కాపురంలో ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఎం.జగ్గునాయుడు ప్రజాశక్తి- మధురవాడ : ఈ నెల 16న చేపట్టే పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు, ఐద్వా మధురవాడ…

డిఎస్‌సి అప్రెంటిస్‌ జిఒ పత్రాల దగ్ధం

Feb 13,2024 | 00:07

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: డీఎస్సీ 2024 నోటీఫికేషన్లో రెండేళ్ల అప్రంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో యూటీఎఫ్‌ నాయకులు నిరసిన చేపట్టారు. జీవో పత్రాలను సోమవారం దగ్ధం…

కాఫీ కార్మికులకు కూలి రేట్లు పెంచండి.

Feb 13,2024 | 00:05

ప్రజాశక్తి-పాడేరు: వేజ్‌ బోర్డు రేటు ప్రకారం కాఫీ కార్మికుల కూలి రేట్లు పెంచాలని కోరుతూ సోమవారం ఏపీఎఫ్‌డిసి డివిజనల్‌ మేనేజర్‌ జి.కృష్ణ బాబుకు కాఫీ కార్మికుల సంఘం…

భక్తులకు సహనంతో సేవలందించాలి : పట్టాభిరామ్‌

Feb 13,2024 | 00:03

భక్తులకు సహనంతో సేవలందించాలి : పట్టాభిరామ్‌ప్రజాశక్తి – తిరుపతి సిటిశ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఉద్యోగులు సహనంతో సేవలు అందించాలని ప్రముఖ కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌, వ్యక్తిత్వ వికాస…

రూ.59 లక్షల పరిహారం పంపిణీ

Feb 13,2024 | 00:02

ప్రజాశక్తి-పాడేరు : ఆర్టీసి బస్సు ప్రమాద బాధితులకు రూ.59లక్షల పరిహారం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. 2023 ఆగస్టు 20న పాడేరు…

Feb 13,2024 | 00:02

మెగా డీఎస్సీ విడుదల చేయాలిపెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి ఎన్‌ఎస్‌యుఐ యత్నంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)’దగా డిఎస్‌సి వద్దు… మెగా డిఎస్‌సి కావాలి.. వెంటనే 30వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌…

మఠం స్థలంలో ఆక్రమణల తొలగింపు

Feb 13,2024 | 00:00

మఠం స్థలంలో ఆక్రమణల తొలగింపుప్రజాశక్తి-తిరుపతి(మంగళం)శ్రీ స్వామి హథీరాంజీ మఠానికి చెందిన స్థలంలో నగరంలోని చిరు వ్యాపారులు అనుమతులు లేకుండా దుకాణాలను ఏర్పాటు చేసుకొన్నారని, భవిష్యత్తులో మఠం భూమికి…

బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి : కలెక్టర్‌

Feb 12,2024 | 23:56

బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి : కలెక్టర్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, అన్ని రంగాలలో వారు ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని కలెక్టర్‌ డా.జి.…