జిల్లా-వార్తలు

  • Home
  • ఓటు హక్కు వజ్రాయుధం

జిల్లా-వార్తలు

ఓటు హక్కు వజ్రాయుధం

Mar 29,2024 | 21:54

 ప్రజాశక్తి-బొబ్బిలి :  ఓటు హక్కు వజ్రాయుధమని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయిశ్రీ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి అన్నారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో శుక్రవారం 2కె రన్‌…

తీర ప్రాంతం అభివృద్ధికి కృషి

Mar 29,2024 | 21:54

ప్రజాశక్తి – నరసాపురం వైసిపి మళ్లీ అధికారంలోకొస్తే తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని వేములదీవి…

స్వతంత్ర అభ్యర్థిగా గుత్తా లక్ష్మీఫణి

Mar 30,2024 | 11:15

ఆత్మగౌరవం, స్థానికత నినాదంతో బరిలోకి ఆమె అనుచరులు ప్రకటన ప్రజాశక్తి – నరసాపురం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గుత్తా (రావూరి) లక్ష్మీఫణి…

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Mar 29,2024 | 21:53

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్రంలో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన…

అరాచక పాలనకు చరమగీతం పాడాలి

Mar 29,2024 | 21:52

మెంటాడ: వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి కోరారు. శుక్రవారం మెంటాడ మండలంలోని కంటుభుక్తవలస గ్రామ శివారులో ఆత్మీయ కలయిక…

వైసిపి హయాంలో కుంటుపడిన అభివృద్ధి

Mar 29,2024 | 21:52

ప్రజాశక్తి-బొబ్బిలి : వైసిపి హయాంలో అభివృద్ధి కుంటుపడిందని బిజెపి నియోజకవర్గ కన్వీనర్‌ మరిశర్ల రామారావునాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక బిజెపి…

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి

Mar 29,2024 | 21:52

పలుచోట్ల పోలీసుల కవాతు ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సిఐ సుబ్రహ్మణ్యం అన్నారు. పట్టణంలో పోలీసు…

ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు

Mar 29,2024 | 21:51

ప్రజాశక్తి-శృంగవరపుకోట : గత ఐదేళ్లలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందాయని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. శుక్రవారం మండలంలోని…

‘పైడిపాలెం’లో 4.45 టిఎంసిల నీరు

Mar 29,2024 | 21:50

నిల్వప్రజాశక్తి – సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం రిజర్వాయర్‌లో 4.45 టిఎంసిల నీరు నిల్వ ఉన్నాయని గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ డిఇ శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…