జిల్లా-వార్తలు

  • Home
  • కరువు సహాయక చర్యలు చేపట్టాలి

జిల్లా-వార్తలు

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Dec 23,2023 | 22:40

సచివాలయ అధికారి భానుప్రకాష్‌కి వినతిపత్రం సమర్పిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు ప్రజాశక్తి-ఆత్మకూరు మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఎపి రైతుసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు…

రూ.98.79 లక్షల మిగులుతో బడ్జెట్‌ ఆమోదం

Dec 23,2023 | 22:39

సమస్యలను లేవనెత్తుతున్న సభ్యులు ప్రజాశక్తి-రాయదుర్గం రాయదుర్గం పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.98.79 లక్షల మిగులుతో పాలకమండలి ఆమోదం తెలిపింది. రాయదుర్గం పురపాలక సంఘం…

ఉత్సాహంగా ఆడేద్దాం.. ‘ఆడుదాం ఆంధ్ర’

Dec 23,2023 | 22:38

ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడోత్సవాల్లో ఆటలు ఆడాలని ఇన్చార్జి కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు.…

కళ్ల గంతలు, చెవిలో పువ్వుతో నిరసన

Dec 23,2023 | 22:37

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శనివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. కలెక్టరేట్‌ ఎదుట సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు…

తవ్వకాల్లో బయటపడ్డ పురాతణ పునాదులు

Dec 23,2023 | 22:35

ప్రజాశక్తి- నగరి: మండంలోని మాంగాడు గ్రామంలోగల అలిమేలు మంగమ్మ ఆలయ ఆవరణలో నిర్మాణ పనుల నిమిత్తం తవ్వకాలు జరుపగా పురాతన ఆలయానికి సంబందిత పునాదులు వెలికిచూశాయి. ఈ…

సమస్యల పరిష్కారానికే.. తొలి ప్రాధాన్యత: ఎంపీపీ

Dec 23,2023 | 22:34

ప్రజాశక్తి – ఎస్‌ఆర్‌ పురం ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ సరిత అన్నారు. మండల కేంద్రమైన ఎస్‌ఆర్‌ పురం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సాధారణ…

28న కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయండి

Dec 23,2023 | 22:33

భవన నిర్మాణ కార్మికుల జిల్లా అధ్యక్షులు జ్యోతిరావుప్రజాశక్తి- బంగారుపాళ్యం: కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి జ్యోతిరావు పిలుపునిచ్చారు. శనివారం…

వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్‌

Dec 23,2023 | 22:31

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వార్డు స్థాయిలో పన్నుల వసూలు, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేకంగా దష్టి సారించాలని కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ వార్డు…

ఎన్నికల ఏర్పాట్లను వివరించిన కలెక్టర్‌, ఎస్పీ

Dec 23,2023 | 22:31

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సమగ్ర ప్రణాళికతో సాధారణ ఎన్నికల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రతినిధుల బందం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్రశర్మ సారథ్యంలో ఓటర్ల…