జిల్లా-వార్తలు

  • Home
  • బరిలో 207 మంది

జిల్లా-వార్తలు

బరిలో 207 మంది

Apr 29,2024 | 23:45

కృష్ణాలో 94, ఎన్‌టిఆర్‌లో 113 మంది పోటీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి గుర్తులు కేటాయింపు ప్రజాశక్తి – కృష్ణాప్రతినిధి సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ…

స్వతంత్రులు, చిన్న పార్టీలకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

Apr 29,2024 | 23:44

ఆందోళనలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి అభ్యర్థులు ప్రజాశక్తి-కష్ణాప్రతినిధి స్వతంత్ర అభ్యర్థులకు, పలు ఇతర పార్టీల అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్‌ గుర్తును కేటాయించడం…టిడిపి, జనసేన,…

శిలాఫలకాలపై అంటించిన పేపర్లు

Apr 29,2024 | 23:43

వావిలపల్లిపేట సమీపంలో శిలాఫలకంపై అంటించిన పేపర్లు ‘ప్రజాశక్తి’ కథనానికి స్పందన ప్రజాశక్తి- పొందూరు సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో భాగంగా మండలంలో పలుచోట్ల అభివృద్ది పనులకు సంబంధించి…

రాష్ట్రాన్ని నిలబెట్టాలి

Apr 29,2024 | 23:40

ప్రచారం చేస్తున్న రవికుమార్‌ ప్రజాశక్తి- సరుబుజ్జిలి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిచి రాష్ట్రాన్ని నిలబెట్టాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. సోమవారం మండలంలోని…

కాంగ్రెస్‌తోనే పేదల జీవితాల్లో వెలుగు

Apr 29,2024 | 23:38

ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అభ్యర్థి అన్నాజీరావు ప్రజాశక్తి- ఆమదాలవలస కాంగ్రెస్‌ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగులు విరజిల్లుతాయని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సనపల అన్నాజీరావు అన్నారు.…

కూటమి అభ్యర్థుల రోడ్‌షో

Apr 29,2024 | 23:35

ప్రచారం చేస్తున్న రామ్మోహన్‌ నాయుడు, గొండు శంకర్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఎన్‌డిఎ కూటమి ఆధ్వర్యాన సోమవారం నగరంలో టిడిపి రోడ్‌ షో నిర్వహించారు. టిడిపి నగర…

బరిలో 284 మంది

Apr 29,2024 | 23:34

గుంటూరులో అభ్యర్థులతో మాట్లాడుతున్న ఆర్‌ఒ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : వచ్చేనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుంటూరు, పల్నాడు జిల్లాలో 284…

నిర్లక్ష్య ఫలితం… నీరందని వైనొం

Apr 29,2024 | 23:33

వెన్నెలవలస రిజర్వాయర్‌ ఎండుతున్న జలాశయ ఆయకట్టు భూములు ఆందోళనలో రైతులు ప్రజాశక్తి- సరుబుజ్జిలి మండలంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు సరుబుజ్జిలి, బూర్జ…

ఇండియా వేదిక, సిపిఎం ప్రణాళికలతోనే దేశాభివృద్ధి

Apr 29,2024 | 23:32

మాట్లాడుతున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌, వేదికపై కాంగ్రెస్‌ అభ్యర్థి చుక్కా చంద్రపాల్‌ ప్రజాశక్తి-సత్తెనపల్లి : ఇండియా వేదిక, సిపిఎం ప్రణాళికలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని…