జిల్లా-వార్తలు

  • Home
  • ఆత్మీయ కలయిక విజయవంతానికి పిలుపు

జిల్లా-వార్తలు

ఆత్మీయ కలయిక విజయవంతానికి పిలుపు

Dec 20,2023 | 23:32

పుల్లేటికురులో హర్ష కుమార్‌ ఆత్మీయ కలయిక పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి-అంబాజీపేట మాజీ ఎంపీ హర్షకుమార్‌ అమలాపురం ప్రాంతం కోడూరుపాడు లో ఈనెల 22న నిర్వహించే ఆత్మీయ…

26 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు

Dec 20,2023 | 23:30

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, పాల్గొన్న జెసి ప్రజాశక్తి-అమలాపురం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఈనెల 26వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 10 వరకు సచివాలయ…

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలిసిఐటియు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు

Dec 20,2023 | 23:29

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలిసిఐటియు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌చేయాలని సిఐటియు జిల్లా…

వైకుంఠ ఏకాదశి ఘట్టానికి భద్రతా ఏర్పాట్లు

Dec 20,2023 | 23:27

వైకుంఠ ఏకాదశి ఘట్టానికి భద్రతా ఏర్పాట్లుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తిరుమల వైకుంఠ ఏకాదశికి దాదాపు 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నగరవ్యాప్తంగా…

ఏ పబ్లిక్‌ పరీక్ష కైనా దూరవిద్య డిగ్రీలు చెల్లుతాయి

Dec 20,2023 | 23:26

మాట్లాడుతున్న వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ ఎఎన్‌యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని సెం టర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం అకడమిక్‌, కేలండర్‌ ఇయర్‌…

ఏపీ భూహక్కు చట్టం రద్దు చేయాలి

Dec 20,2023 | 23:26

ఏపీ భూహక్కు చట్టం రద్దు చేయాలిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఏపీ భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తిరుపతి బార్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ…

రాజధానిలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు

Dec 20,2023 | 23:21

ఇసుక రీచ్‌లను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ కల్యాణి, వీఆర్వో  తుళ్లూరు: రాజధాని అమరావతిలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా…

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన

Dec 20,2023 | 23:21

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపజాశక్తి – తిరుపతి బ్యూరో తెలుగుదేశం పార్టీకి అప్పటి ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటి చంద్రబాబునాయుడు…

Dec 20,2023 | 23:18

ప్రజాశక్తి-శింగరాయకొండ : మండల పరిధిలోని పాకల గ్రామంలో సముద్ర తీరం వద్ద నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు మానవత మండల శాఖ ఆధ్వర్యంలోబుధవారం నిత్యావసరాలు అందజేశారు. నిరుపేద మత్స్యకారులకు…