జిల్లా-వార్తలు

  • Home
  • ఇల్లే ఇవ్వలేదు.. రుణం చెల్లించాలట

జిల్లా-వార్తలు

ఇల్లే ఇవ్వలేదు.. రుణం చెల్లించాలట

Jan 14,2024 | 19:59

ప్రజాశక్తి-బొబ్బిలి : టిడిపి హయాంలో మంజూరైన టిడ్కో ఇళ్లను వైసిపి ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంలో విఫలమైంది. పట్టణ పేదల కోసం టిడిపి హయాంలో రామన్నదొరవలస…

విజేతలకు బహుమతులు ప్రదానం

Jan 14,2024 | 19:57

ప్రజాశక్తి-విజయనగరం కోట : వాజీ చానల్‌ ఆధ్వర్యాన నిర్వహించిన రంగోలీ, మెగా హౌసీ లక్కీ డ్రా విజేతలకు ఆదివారం స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం…

పండగ పూట పస్తులు

Jan 14,2024 | 19:56

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నగర ప్రజానీకానికి తాగునీరు అందిస్తున్న ముషిడిపల్లి, నెల్లిమర్ల, సారిపల్లి మాస్టర్‌ పంప్‌ హౌస్‌ కార్మికులు పండగ పూట పస్తులుండాల్సి వచ్చింది. వారికి…

భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు దహనం

Jan 14,2024 | 19:55

ప్రజాశక్తి-శృంగవరపుకోట : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన జిల్లాలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 34వ రోజూ కొనసాగింది. పండగ పూటా అంగన్వాడీలు నిరసనలు…

మార్కెట్‌ కళకళ

Jan 14,2024 | 19:53

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆదివారం నగరంలో మార్కెట్‌ కళకళలాడింది. వస్త్ర మార్కెట్‌తోపాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే గంటస్తంభం మార్కెట్‌, కిరాణాషాపులు, వంట నూనె…

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద

Jan 14,2024 | 19:52

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పండగ అంటేనే సరదాలు.. సందళ్లు… అందులోనూ సంక్రాంతి అంటే తెలుగు వారింట చెప్పలేనంత అనుభూతి. స్నేహితులు, రక్త సంబంధీకుల అనురాగం.…

జిఒ 1పై టిడిపి నిరసన  

Jan 14,2024 | 18:15

జిఒ నెంబర్‌ వన్‌ కాపీల ప్రతులను భోగి మంటలో వేస్తున్న ఎంఎల్‌ఎ తదితరులు ప్రజాశక్తి-మండపేట పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులు చేపట్టే కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం…

ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసన

Jan 14,2024 | 18:10

భోగిమంటల్లో ప్రతులను దహనం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి-అమలాపురం రాష్ట్ర యుటిఎఫ్‌ సంఘం పిలుపు మేరకు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వం…

భోగి మంటలతో అంగన్‌వాడీల నిరసన

Jan 14,2024 | 18:07

అమలాపురంలోకలెక్టరేట్‌ ఎదుట భోగి మంట వేస్తున్న అంగన్‌వాడీలు, పాల్గొన్నకారెంవెంకటేశ్వరరావు ప్రజాశక్తి-యంత్రాంగం డిమాండ్ల సాధన కోసం గత 34 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్‌వాడీల కొనసాగుతోంది. ఆదివారం జిల్లాలో…