జిల్లా-వార్తలు

  • Home
  • 16న టిడిపిలో చేరనున్న మాగుంట

జిల్లా-వార్తలు

16న టిడిపిలో చేరనున్న మాగుంట

Mar 14,2024 | 00:53

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఈనెల 16న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇటీవల మాగుంట శ్రీనివాసులు…

బహిరంగసభ కోసం భూమిపూజ

Mar 14,2024 | 00:50

ప్రజాశక్తి -బాపట్ల జిల్లా: చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈ నెల 17నలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభకు బుధవారం టిడిపి నేతలు భూమిపూజ చేశారు. వచ్చే…

మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Mar 14,2024 | 00:27

ప్రజాశక్తి-రేపల్లె: మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ సమస్యలు పరిష్కరిం చాలని, కనీస వేతనాలు అమలుచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఐటీయూ రాష్ట ప్రధాన…

నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా: బలరాం

Mar 14,2024 | 00:25

ప్రజాశక్తి-చీరాల: ప్రజల సమస్యల పరిష్కరిస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుతానని తాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. బుధవారం…

పోషకాహార పక్షోత్సవాలు

Mar 14,2024 | 00:20

ప్రజాశక్తి-కర్లపాలెం: కర్లపాలెం మండలం పేరలి పడమర గొల్లపాలెంలో పోషకాహార పక్షోత్సవాలు నిర్వహించారు. చిరు ధాన్యాలతో వంటల పోటీలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకు కూరల ఆవశ్యకత గురించి తెలియజేశారు.…

జగన్‌ ప్రభుత్వంలో ప్రజా సమస్యలు గాలికి..

Mar 14,2024 | 00:14

ప్రజాశక్తి-అద్దంకి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం అద్దంకి…

అమ్మ కంటి హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం

Mar 14,2024 | 00:17

ప్రజాశక్తి-చీరాల: చీరాల పట్టణంలోని మసీదు సెంటర్‌లో అమ్మ మల్టీ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి డాక్టర్‌ వరికూటి అమృతపాణి అధ్యక్షతన బుధవారం హాస్పటల్‌లో నూతనంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ క్యాబిన్‌ను…

ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలిప్రత్యేక ప్రతిభావంతులకు యూత్‌ హాస్టల్లో ఆటల పోటీలు

Mar 14,2024 | 00:03

ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలిప్రత్యేక ప్రతిభావంతులకు యూత్‌ హాస్టల్లో ఆటల పోటీలుప్రజాశక్తి – తిరుపతి సిటి సమాజంలో ప్రత్యేక ప్రతిభావంతులు వివక్షకు గురవుతున్నారని, కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని రాస్‌ ప్రధాన…

తెలుగుజాతిని జాగృతం చేసిన ‘రాయప్రోలు’

Mar 14,2024 | 00:06

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగు జాతిని జాగృతం ఆంధ్రోద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహాకవి రాయప్రోలు సుబ్బారావు అని ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. బుధవారం…