జిల్లాలో 10 మోడల్ పోలింగ్స్టేషన్లు
ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 10 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నూతన విధానాలతో ఎన్నికలను…
ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 10 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నూతన విధానాలతో ఎన్నికలను…
జిల్లాలో 7,83,440మంది ఓటర్లు 1031 పోలింగ్ కేంద్రాలు కలెక్టర్ నిశాంత్కుమార్ ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్,…
ప్రజాశక్తి- బొబ్బిలి : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత తమదేనని వైసిపి ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట…
ప్రజాశక్తి- బొబ్బిలి: కోటలో పోలీసులు సోదాలు చేశారు. కోటలో డబ్బులు, మద్యం దాచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ సిఐ ఎం.నాగేశ్వరరావు, ఎస్ఐ చదలవాడ సత్యనారాయణ తమ…
ప్రజాశక్తి-విజయనగరం కోట : రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు ఉపశమనం కోసం పుచ్చకాయలు, తాటిముంజులు, శీతల పానీయాల కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో వాటి ధరలు…
ప్రజాశక్తి – కొమరాడ: గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టి జ్వర లక్షణాలున్న వారిని గుర్తించాలని జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డాక్టర్ టి.జగన్ మోహనరావు స్పష్టం చేశారు. సివినిలో…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్: సాధారణ ఎన్నికలకు ప్రచారం గడువు ముగుస్తున్న సందర్భంగా శనివారం వైసిపి, టిడిపి పార్వతీపురం పట్టణంలో భారీగా ర్యాలీలు నిర్వహించారు. ముందుగా వైసిపి తమ…
ప్రజాశక్తి- రేగిడి : రాజాం నియోజకవర్గంలోని రేగిడి, వంగర, సంతకవిటి, రాజాం మండలాలలో సార్వత్రిక ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో వైసిపి నేతలు ఓటర్లను…
ప్రజాశక్తి- చీపురుపల్లి : ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఇరు పార్టీలు శనివారం తమ ప్రచారాన్ని తారా స్థాయికి తీసుకెల్లాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో అభ్యర్థుల తరుపున…