జిల్లా-వార్తలు

  • Home
  • ఘనంగా మేడే వేడుకలు

జిల్లా-వార్తలు

ఘనంగా మేడే వేడుకలు

May 2,2024 | 00:10

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలో సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఎం కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధానమైన నాలుగు సెంటర్లలో…

పోస్టల్‌ బ్యాలెట్‌ను వియోగించుకోవాలి

May 2,2024 | 00:08

పల్నాడు జిల్లా : సాధారణ ఎన్నికలలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా విని యోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివ…

 ముగిసిన క్రికెట్‌ పోటీలు..స్కూల్‌ ఫ్రెండ్స్‌ టీం విజేత

May 2,2024 | 00:04

విజేతలకు బహుమతుల అందజేస్తున్న చిత్రం  దుగ్గిరాల: నెల రోజుల క్రితం మండల కేంద్రం దుగ్గిరాలలో ప్రారంభించిన దుగ్గిరాల ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు బుధవారం ముగిశాయి. వివిధ…

కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలి

May 2,2024 | 00:00

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌.నరసింహారావు మంగళగిరి: ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో శాసనసభ, పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేస్తున్న కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి కార్మిక…

కోష్ట పోలింగ్‌ కేంద్రం పరిశీలన

May 1,2024 | 23:58

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న తలత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా ప్రజాశక్తి- రణస్థలం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని కోష్ట పోలింగ్‌ కేంద్రాన్ని జనరల్‌ అబ్జర్వర్‌ తలత్‌ పర్వేజ్‌…

ప్రచారంలో జబర్దస్త్‌ ఫేమ్‌ సుధీర్‌, గెటప్‌ శ్రీను

May 1,2024 | 23:56

ప్రజాశక్తి – పిఠాపురం రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ఎంఎల్‌ఎగా పవన్‌ కోసం జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.…

గుంటూరులో ఐటి టవర్లు నిర్మిస్తాం : చంద్రబాబు

May 1,2024 | 23:56

రోడ్‌ షోలో అభివాదం చేస్తున్న చంద్రబాబు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో ఐటి టవర్లు నిర్మించి ఇళ్ల వద్దే ఉద్యోగులు పనిచేసేలా కృషి చేస్తామని…

నియమావళిని చ్చితంగా పాటించాలి

May 1,2024 | 23:55

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు: రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటించాలని గుంటూరు జిల్లా ఎన్నికలాధికారి,…

కేంద్రం మార్గదర్శకాల మేరకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ : వైసిపి

May 1,2024 | 23:54

విలేకర్లతో మాట్లాడుతున్న డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రజలకు వారి భూములపై సర్వ హక్కులు కల్పించటమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ముఖ్య ఉదేశమని వైసిపి నరసరావుపేట…