జిల్లా-వార్తలు

  • Home
  • షెడ్డు కార్మికులపై సిఎం వ్యాఖ్యలు దారుణం

జిల్లా-వార్తలు

షెడ్డు కార్మికులపై సిఎం వ్యాఖ్యలు దారుణం

Apr 17,2024 | 00:07

విలేకర్లతో మాట్లాడుతున్న పి.బాలకృష్ణ ప్రజాశక్తి – మంగళగిరి : వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం షెడ్‌ కార్మికులకు వర్తింపజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇటీవల సికె కన్వెన్షన్‌లో జరిగిన…

ఓట్లు అమ్మబడవని యానాది కాలనీవాసుల ప్రతిజ్ఞ

Apr 17,2024 | 00:06

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: అత్యంత నిరుపేదలమైన తాము ఏ రాజకీయపార్టీకీ అమ్ముడుబోమని, నిజాయితిగా తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటామని, తమ ఓట్లు అమ్ముకోబోమని కాకుమానువారితోట ఐదో లైను…

ట్రాక్టర్‌ బోల్తాపడి మహిళా కూలీ దుర్మరణం

Apr 17,2024 | 00:05

ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు.. ఇన్‌సెట్లో మృతదేహం ప్రజాశక్తి-ముప్పాళ్ల : ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడి ఒక మహిళ మృతి చెందగా ముగ్గురు మహిళలకు గాయాలైన ఘటన…

జిల్లా వ్యాప్తంగా సాల్ట్‌ పరీక్ష

Apr 17,2024 | 00:04

పరీక్షలను పర్యవేక్షిస్తున్న డిఇఒ శైలజ ప్రజాశక్తి-గుంటూరు : సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రోగ్రామ్‌ (సాల్ట్‌)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌…

నామినేషన్లప్పుడు వివాదాలకు ఆస్కారమివ్వొద్దు : ఐజి

Apr 17,2024 | 00:03

పోలీసులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ఐజి సర్వేశ్రేష్ట త్రిపాఠి, పక్కన ఎస్పీ తదితరులు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు…

రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ

Apr 17,2024 | 00:02

పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం నుండి నామినేషన్లను స్వీకరించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల…

ఆదాయాలకు చిరుగులు.. జీవనోపాధికి అతుకులు..

Apr 17,2024 | 00:00

వరవకట్ట వద్ద పాత బట్టల దుకాణ సముదాయం ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో వరవకట్ట ప్రాంతంలో 40 ఏళ్లకు పైగా 64…

పాత్రికేయుల కార్యవర్గం ఎన్నిక

Apr 16,2024 | 23:59

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గిరిజన విలేకరుల సంఘం సీనియర్‌ పాత్రికేయులు కాంతారు మోహన్‌, కూడ మోహన్‌ల అధ్యక్షతన మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంద్రప్రదేశ్‌…

పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రం

Apr 16,2024 | 23:58

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ షకీలా శ్రీధర్‌రెడ్డి ప్రజాశక్తి-సత్తెనపల్లి : మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ కేంద్రాల ఏర్పాటు అభినందనీయమని వంశీ స్పెషాలిటీ హాస్పటల్‌ వైద్యులు…